మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతు�
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ ‘ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో’ను నడిపిస్తూ ధనిక దేశంగా వెలుగొందుతుంటే, 7,000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మన దేశం మాత్రం ఇంకా వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం.
చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు కౌంటర్ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి మోదీ వెళ్లడం మొదలుకొని ఆహారధాన్యాలపై సబ్సిడీలకు కోత విధించడం వరకు ప్ర�
finland education system | ఫిన్లాండ్ మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో ముందున్న దేశం ఫిన్లాండ్. అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ‘హ్యాపీనెస్ ఇండెక్స్’లో ముందువరుసలో ఉంది. ఈ దేశం జన�
Telangana History | చరిత్ర చదివేవాళ్లకు మొదట్లో ఒక సందేహం వస్తుంది. చరిత్రకు ఆధారాలుగా గుళ్ళూ, బౌద్ధ స్తూపాలూ, జైన బసదులు వంటి మతపరమైన కట్టడాలు మాత్రమే ఎందుకు కనిపిస్తాయనేదే ప్రశ్న. ఎందుకంటే మతానికి సంబంధించిన కట్ట�
రాష్ట్ర ప్రజలకు సామాజిక భద్రతను కల్పించటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2014 నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ‘ఆసరా పథకం’ ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పది వర్గాల ప్రజల�