కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం �
ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన ప్రొఫెసర్ స్టీవెన్ లెవిట్స్కీ, ప్రొఫెసర్ డేనియల్ జిబ్లాట్ ‘హౌ డెమొక్రసీస్ డ�
రాష్ట్రకూటులను ఓడించి దక్కను రాజకీయ పటంపైకి వచ్చినవారు కళ్యాణి చాళుక్యులు. క్రీ. శ.973 నుంచి 1200 వరకు అంటే సుమారు 227 ఏండ్ల పాటు దక్కనును, అందులోని తెలంగాణను వారు పాలించారు.
ఒక దేశంలో రాజ్యాధికారం, మతపరమైన అధికారాలు ఎప్పుడైతే ఒక్కటవుతాయో.. అప్పుడు ఆ దేశంలో హింసాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయని చరిత్ర చెప్తున్న సత్యం. నేడు మన దేశంలో జరుగుతున్నదదే.
రాజద్రోహ చట్టం అమలులోకి వచ్చిన 132 ఏండ్ల తర్వాత తొలిసారిగా సుప్రీంకోర్టు దానిని తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం ఇప్పుడు ఎందుకన్న చర్చ నేపథ్యంలో..
‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ భారతీయుల ఆరోగ్య స్థితిగతులనే గాక, సామాజిక ఆలోచన ధోరణులను కూడా వెల్లడించే సాధనంగా మారుతున్నది. పెళ్లి, పిల్లలు, సంపాదన, లింగవివక్ష, పౌష్టికాహారం వంటి అంశాలపైనా ఈ సర్వే సాధికార�
పెట్టుబడులను ఆకర్షిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ ప్రగతిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక కుట్రలు పన్నుతున్నది. ఎదుటివాడు బాగుపడుతుంటే అతన్ని బాధ పెట్టాలనే ద్వేషపూరిత స్వభావం కొందరికి ఉ
బీజేపీ మతతత్వాన్ని సూటిగా, బలంగా, పదే పదే ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో మేధావులు అంతే స్పష్టంగా నిలవవలసిన సమయమిది. బీజేపీతో పాటు సంఘ్పరివార్ సంస్థల మతతత్తం రోజురోజుకు �
నాయకుడు ఎప్పుడైనా దారిచూపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో వినూత్న పథకాలతో దేశానికే దారిచూపారు. మిగతావారు అనుకరిస్తారు.
వినియోగదారుల సమాచారాన్ని ఐదేండ్ల పాటు నిల్వ చేయాలంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమైనది.
‘ఆకాశం అందుకునే ధరలొక వైపు- అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు! కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి!!’ అని శ్రీశ్రీ ఎప్పుడో రాసినా నేటికి అది సరిగ్గా సరిపోతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ఉన్న ఫ్రంట్కు, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ గతవారం ఒక లేఖలో ప్రస్తావించిన బీజేపీ వ్యతిరేక వేదికకు మధ్య గల అతి కీలకమైన వ్యత్యాసాన్ని చాలామంది గ్రహించటం లేదు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్ఎస్ పోషించిన భూమిక చరిత్రలో చెరగని పేజీ. ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ నినాద ఉద్యమాలను ఏకం చేసిన ఘనత కేసీఆర్ది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించే స్థాయికి ఎదగడమనేది �
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి సుమారు ఎనిమిదేండ్లు పూర్తికావస్తున్నది. ఈ తరుణంలో బుధవారం హైదరాబాద్ నగరంలోని ‘హైటెక్స్'లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ.. పార్టీ నాయ�