‘ఇప్పుడంతా అధికారమే సర్వస్వమైపోయింది. ఈ పరిస్థితులు చూస్తే.. నాకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తున్నది. మంచిపనులు చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేద’ంటూ కేంద్రమంత్రి గడ్కరీ తాత్వికంగా, వేదా�
దేశంలో ఓ వైపు పోషకాహార లోపంతో చిన్నారులు ఆకలి కేకలు వేస్తుంటే, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార సమస్య శతాబ్దాల తరబడి వెంటాడుతుంటే, దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య రోజురోజుకు పెరుగుతున్నది.
ఈ నెల 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండానే కేంద్రం మ�
శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికీ వినూత్నమైన పరిష్కారాలు రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యాయి. ఇవి ఇతర రాష్ర్టాలకు చెందిన �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది కాబట్టి, ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉన్నది.