‘సూటి తప్ప పక్క పోటెరుగదు నా మాట’ అన్నది ఆమె వ్యక్తిత్వం. తెలంగాణ మాండలికానికి మెరుగులు దిద్దిన ఘనత ఆమె సొంతం. తెలంగాణ మాండలిక పద సంపదకు, పరిరక్షణకు ఆమె చేసిన సేవలు ఘనం.
ఆధునిక ప్రపంచంలో ఏదేని ఒక దేశం గానీ, రాష్ట్రం గానీ వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతికరంగాల్లో అభివృద్ధిని ఒంటరిగా సాధించలేవు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, సాంకేతిక సహకారం ఈ రంగాల్లోకి రావటం �
కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలున్నప్పటికీ గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను జాతీయస్థాయిలో ఆచరణలోకి తేవడానికి దేశానికి కేసీఆర్ నాయకత్వమే సరైనదని దేశ ప్రజలు బలంగా విశ్వసిస
జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే ఇవి జోల పాటలు కావు.
‘అహింసా పరమో ధర్మః!’ అనేది ఉపనిషద్ వాక్యం. ఈ మహత్తర ధర్మాన్ని తన జీవితంలో ఆచరించి, మానవాళిని పరిపుష్టం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన జీవనతత్వం సర్వులకు స్ఫూర్తివంతం, దీప్తివంతం.
నఫీస్ దగ్గరికి వచ్చిన కేటీఆర్ ఆమెతో చేయి కలిపి ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ పలకరించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఎగ్జిబిషన్లో చిత్రాలన్నింటిని తిరిగి చూసిండ్రు. గంటసేపు అక్కడే ఉన్న కేటీఆర్ నఫీస్ కుటుంబ