విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని డీఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణ పరిధి కొమరబండ శివారులోని తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ�
Drugs | సెల్ ఫోన్ల వినియోగానికి అలవాటు వడ్డ, కొంత మంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్,గంజాయి, చాక్లెట్లు, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, విస్కీ లాంటివి సేవించడం లాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పాపన్�
విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న డ్రగ్స్ను నగరంలో విక్రయించేందుకు యత్నిస్తున్న ఒక నైజీరియన్ దేశస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను టీజీన్యాబ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా కలి
యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బా
గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం�
Drugs | మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ పేర్కొన్నారు. ఆదివారం మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా కస్తూర్భ గాంధీ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలన�
నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగంతో జీవితం అంధకారమవుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కారులో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. కాప్రా ప్రాంతానికి చెందిన యోగేశ్ ఆర్కే పురానికి చెందిన అశ్విన్ నుంచి అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్