డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
యువత మత్తు వలయంలో చిక్కుకున్నదా..?, అడ్డూఅదుపులేకుండా వ్యవహరిస్తున్నదా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా అనేకంగా ఉన్నాయని తెలుస్తున్నది.
Drugs | కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ సమీపంలోని అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సిప్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమ, యూనిట్ -1 పై గురువారం డ్ర�
మహారాష్ట్ర కేంద్రంగా ఫార్మా కంపెనీ పేరిట అక్రమంగా అల్ప్రాజోలం తయారుచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నా రు. ముఠాకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య మంగళవారం కమిషనరేట్ల
నగరంలోని తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.1.26కోట్ల విలువ చేసే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సోమవారం ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మాదాపూర్లోని అకాన్ పబ్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్న
Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) మళ్లీ అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమవుతున్నాడు. ఐసీసీ 'అవినీతి నియమావళి'(Anticurruption Code)ని ఉల్లంఘించినందుకు మూడన్నరేళ్ల నిషేధానికి గురైన అతడు.. ఈ ఆ
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విల�
యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని యూసుఫ్గూడా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా అన్నారు. డ్రగ్స్ మహమ్మరిని సమాజం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించ
కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగ
వాళ్లం తా ఉన్నత విద్యావంతులు.. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు ఐఐఐటీలో బిటెక్ పూర్తిచేశారు. ఇంకొకరు ఆర్కిటెక్, మరొకరు ఆర్కిటెక్ కాగా.. వీరంతా తమ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో ఆదాయం తక్కువగా వస్తుందని ఈజ