ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
Social Media | అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్.
పాలస్తీనాపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నదని తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలకు విషాహారం సరఫరా చేస్తూ ప్రాణాలు తీస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు �
సైదాబాద్లోని (Saidabad) వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని విక్రయించే వ్యక్తుల సమాచారం పోలీసులకు త
Sri Ram | హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇన్నోసెంట్గా కనిపించే శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. శ్రీరామ్ను కోర్ట�
మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార
Drugs | దేశానికి అతిపెద్ద ప్రమాదం నిషేధిత డ్రగ్స్ ద్వారా పొంచి ఉందని, మన సమాజాన్ని కాపాడుకోవడం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బాలస్వామి అన్నారు.