Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్హౌస్లు, రిసార్ట్స్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్హౌస్లు, రిసార్ట్స్లలో నేటికి గుట్టుచప్పుడు కా�
జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు.
రాష్ట్రంలోని 14 జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి ఆన్లైన్ దరఖాస్తు�
Mangli | తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపు�
Divi | కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మంగ్లీ లేని పోని చిక్కుల్లో పడింది. మంగ్లీ బర్త్ డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అనుమతులు లేకుండా డీజే ప్లే చేయడంతో పా�
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స�
నిషేధిత అల్ఫ్రాజోలం మాత్రలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యా
తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
Arrest | భారత్ (India) కు చెందిన ఓ పౌరుడు నేపాల్ ఎయిర్పోర్టు (Nepal Airport) లో డ్రగ్స్తో పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మండు (Khatmandu) లోని త్రిభువన్ ఎయిర్పోర్టు (Tribhuvan airport) లో దిగిన ఇద్దరు వ్యక్తులు అనుమానా
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో రూ.2కోట్ల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక యువతితో పాటు ఏపీకి చె