గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉకుపాదం మోపాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువ�
Drugs | డ్రగ్స్ అనేది ఒకప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉండేది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిందన్నారు ఎంఈఓ సత్య నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా.
డ్రగ్స్పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బ
జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలు డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారాయి. శివారులోని హోటళ్లు, షాన్షాపులు, కిరాణా షాపుల్లో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతున్నది.
జిల్లాలోని శివారు ప్రాంతాల్లో రిసార్టులు మందు, మగువలతో బిజీగా కొనసాగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న రిసార్టులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. రెసిడెన్షియల్ భవన నిర్మాణ అనుమ�
యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే
ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 5కే, 10కే, 21కే హాఫ్ మారథాన్ రన్కు హాజరైనట్లు ఖానాపూర్ రన్నర్ (21కి 3rd విజేత) డాక్టర్ ఐలినే