పశ్చిమ బెంగాల్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.5లక్షల విలువ చేసే 66గ్రాముల బ్రౌన్ షుగర్(హెరాయి�
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈనెల 1నుంచి వారం రోజులపాటు స్పెషల్డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నగరంలోని వేర్వేరు చోట్ల నిర్వహించ
Drugs | పిల్లలు, పెద్దలు ఎవరూ కూడా మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని.. ప్రజలు అందరూ కలిసి కట్టుగా మన దౌల్తాబాద్లోకి ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించకుండా పోరాడాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సిఐ షేక్ లతీ�
విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్ధన్ సూచించారు.
డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి నాయక్, మల్లం మహేశ్ అన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ని
డ్రగ్ పెడ్లర్లు ఆయుధాలు వినియోగిస్తున్నారనే విషయంలో కొంత అనుమానం ఉండేదని, కానీ తాజాగా ఘటనలతో పెడ్లర్లు ఆయుధాలు వాడుతున్నట్లుగా గుర్తించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు.
Drugs | నగరంలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) పై పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్న్యూ పోలీసులు అదు�
డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో పోలీసులు మూలాల వరకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. చాలా కేసులలో చివరి వరకు వెళ్లకుండా ఆయా కేసుల దర్యాప్తును అంతకే ముగించేస్తున్నారు.
KTR | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా కాకుండా కిట్టీ పార్టీ ఆంటీ లాగా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక.. చీకట్లో చ
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు.
కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్ట�