Drugs | నగరంలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) పై పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్న్యూ పోలీసులు అదు�
డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో పోలీసులు మూలాల వరకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. చాలా కేసులలో చివరి వరకు వెళ్లకుండా ఆయా కేసుల దర్యాప్తును అంతకే ముగించేస్తున్నారు.
KTR | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా కాకుండా కిట్టీ పార్టీ ఆంటీ లాగా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక.. చీకట్లో చ
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు.
కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్ట�
పాతబస్తీలోని ఒక ప్రాంతంలో పూర్తిగా పేదరికంలో ఉన్న ఓ కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఈ గొడవలకు కారణం ఆర్థిక సమస్యలు. వీటికి చెక్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఇదే సమయంలో ఒక దళారీ రంగప్రవేశం చేసి ఆ ఇ�
కోల్కతాలో ఇటీవల న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన మరువక ముందే మరో లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు వచ్చింది. ఐఐఎం-కోల్కతాలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై అక్కడి బాలుర హాస్టల్లో ఓ విద్యార్�
ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
Social Media | అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్.