రాష్ట్రంలోని అన్ని డ్రగ్స్ హాట్స్పాట్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ చేపట్టిన �
బోయిన్పల్లి పరిధిలో హెచ్న్యూ, స్థానిక పోలీసులు భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ. 8.5 కోట్ల విలువైన ఎఫిటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర
హైదరాబాద్లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పక్కా సమచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని చ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 60 శాతంపైగా యువత ఉండటం ఆందోళనకర విషయమని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ వెల్లడించింది. ఇందులో చాలావరకు మాదకద్రవ్యాల బారినపడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని �
మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విద్యార్థులు, యువతకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్�
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
రాజధానిలో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ�
‘మీ ఫోన్ నంబర్తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్నేరగాళ్లు..లక్షలు కా
సమాజాన్ని పట్టిపీడిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ యుద్ధం ప్రకటించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఆపరేషన్(మిషన్) పరివర్తన్ పేరుతో ప్రత్
ఎందరినో పతనం చేసిన గంజాయి కిక్కు ఇప్పుడు యువతనూ వదలడం లేదు. చదువు కోసం పట్టణాలకు వచ్చిన విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కొత్త మత్తుకు అలవాటుపడుతున్నారు.