యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. ఏఎం సీ గ్రౌండ్లో గురువారం యువకులకు టూ టౌన్ ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిం�
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్రంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అ�
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా
ఓ స్విగ్గీ డెలవరీ బాయ్ నుంచి శంషాబాద్ ఎస్వోటీ, ఆర్జీఐఏ పోలీసులు 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..
వీకెండ్ థీమ్ పార్టీల పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్పబ్పై పోలీసులు దాడి చేసి.. గంజాయి తీసుకున్న 24 మందితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు.
త్రిపురలో విద్యార్థులపై హెచ్ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు.
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ సూచించారు.
భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు జడ్జి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజోయ్ పాల్ హి�
Drugs | డ్రగ్స్ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ మేరకు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు సమర్థవంతంగా పని చేసి డ్రగ్స్ను కట్టడి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్