Drugs | రాష్ట్రంలో డ్రగ్స్ను(Drugs) నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలువాటుపడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నా�
బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు వినియోగదారులను టీజీ-న్యాబ్, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.53లక్షల విలువ చేసే 12.72 గ్రాముల ఎండీఎంఏను స్వాధీ
జిల్లాలో గంజాయి, డ్రగ్స్తోపాటు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. 2016 బ్యాచ్కు చెందిన శరత్చంద్ర పవార్ మంగళవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం�
బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక�
Drugs | డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(V
Minister Seethakka | గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్నిమంత్రి దుద్దిల్ల శ్ర�
Drugs | సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. గత మూడేండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ రకాల డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
Hyderabad | హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బహదూర్పురాలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగుర్ని నార్కొటిక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసు�
Mosh Pub | హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Drugs | మేడ్చల్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2.5 లక్షల విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసు
RPF | సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు భారీగా మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) పట్టుబడినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ నార్క�
రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సారా పై ఎక్సైజ్శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రూ.1.73 కోట్ల విలువైన గంజా�
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెన్షన్ విషయంలో చర్చ �