బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపులతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది. నిన్నటివరకూ తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు మాదకద్రవ్యాల�
బెంగళూరు శివారులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకం రేపింది. ఆ రేవ్పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో కొందరు నటీనటులు పట్టుబడ్డారని వార్తలు వెలువడటంతో ఎవరికి వారే తాము అక్కడ లేమంటూ వ�
లోక్సభ ఎన్నికల సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.8,889 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రలోభ పెట్టే పలు రకాల బహుమతులను స్వాధీనం చేసుకొన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. వీటిల్లో మ�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యాన్న
మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, గడువు తీరిన ఏడు పాస్పోర్టులు ఉన్నాయంటూ ముంబై సైబర్క్రైమ్ ఆఫీసర్స్ పేరుతో బెదిరించిన సైబర్నేరగాళ్లు ఓ మాజీ ఉద్యోగి నుంచి ఆన్లైన్ ద్వారా రూ.50 లక్షలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సిద్ధిఖీ భారత్లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని ఈడీ గుర్తించింది. ఆయన రూ.70 కోట్లకు పైగా మనీలాండరింగ్
ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయిస్తున్న మూడు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
Teen Dies of Drugs Overdose | ఒక వ్యక్తి థ్రిల్ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శివారు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయి. బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతు న్నాయి. దీంతో శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని యువత, విద్యార్థులు వాటిని తీస�
దేశంలో అతిపెద్ద డ్రగ్స్ (Drugs) లింక్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి పిల్స్ (Extosi Pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�