డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు �
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�
దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడే ముఠాకు చెందిన సైబర్ నేరస్థుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 105 కేసులు నమోదు కాగా, 14 కేసులు తెలంగాణకు చెందినవిగా ఉన్నట్టు సైబ�
సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినా, వాటి అక్రమ రవాణాలో భాగస్వామ్యులైనా ఇకనుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఆయా విద్యాసంస్థలు ఈ విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవ�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సోమవారం నార్సింగిలో ఓ యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమా�
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�