Drugs in Soap Cases | డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రెండు స్పెషల్ ఆపరేషన్లలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 150 సబ్బు పెట్టెల్లో ఉంచి రవాణా చేస్తున్న రూ.9.5 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చే
Rithu Chowdary | జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా రేవ్ పార్టీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వాటి గురించి తెలియక రేవ్ పార్టీలకు తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని బయటపెట్టింది.
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిపింది.
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చింద�
బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపులతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది. నిన్నటివరకూ తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు మాదకద్రవ్యాల�
బెంగళూరు శివారులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకం రేపింది. ఆ రేవ్పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో కొందరు నటీనటులు పట్టుబడ్డారని వార్తలు వెలువడటంతో ఎవరికి వారే తాము అక్కడ లేమంటూ వ�
లోక్సభ ఎన్నికల సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.8,889 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రలోభ పెట్టే పలు రకాల బహుమతులను స్వాధీనం చేసుకొన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. వీటిల్లో మ�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యాన్న
మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, గడువు తీరిన ఏడు పాస్పోర్టులు ఉన్నాయంటూ ముంబై సైబర్క్రైమ్ ఆఫీసర్స్ పేరుతో బెదిరించిన సైబర్నేరగాళ్లు ఓ మాజీ ఉద్యోగి నుంచి ఆన్లైన్ ద్వారా రూ.50 లక్షలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సిద్ధిఖీ భారత్లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని ఈడీ గుర్తించింది. ఆయన రూ.70 కోట్లకు పైగా మనీలాండరింగ్
ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయిస్తున్న మూడు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడించారు.