cops extorted student | రిచ్ ఫ్యామిలీకి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్ చ�
Ponnam Prabhakar | రాష్ట్రంలో డ్రగ్స్(Drugs)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రూ.27 కోట్ల విలువైన 11 టన్నుల మాదక ద్రవ్యాలను ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా చైర్మన్ బిరుదరాజు రోహిత్రాజు పర్యవేక్షణలో మంగళవారం దాహనం చేశారు.
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు �
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�
దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడే ముఠాకు చెందిన సైబర్ నేరస్థుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 105 కేసులు నమోదు కాగా, 14 కేసులు తెలంగాణకు చెందినవిగా ఉన్నట్టు సైబ�
సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినా, వాటి అక్రమ రవాణాలో భాగస్వామ్యులైనా ఇకనుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఆయా విద్యాసంస్థలు ఈ విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవ�
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సోమవారం నార్సింగిలో ఓ యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.