రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమా�
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�
కొత్తూరు ఠాణా సాక్షిగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా విక్రయాలు జరుగుతున్న
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా నివారణ కోసం ఎక్సైజ్శాఖ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ పర్యవేక్షణలో సరూర్నగర్ ఎక్స
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన �
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది.
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్
కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
Hyderabad | న్యూఇయర్ వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేంద�
శాస్త్రవేత్తలు కొత్త మందులను అభివృద్ధి చేసినపుడు, మనుషులపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ముందుగా జంతువులపై ప్రయోగాలు చేస్తారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎడిన్బరో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభ�
గోవా కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర�
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని చెప్పారు. కోర్డు శిక్షలు 41 శాతం, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని వెల్లడించారు.