నగర శివారు కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి, విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును స్థానిక సూరారం పోలీసులతో కలిసి తెలంగాణ స్టేట్ యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు.
Hyderabad | సూరారంలో డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ ఎస్పీ చక్రవర్తి పలు విషయాలను
అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�
కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 25 లక్షల విలువజేసే 87.6 కేజీల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం �
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసు�
మహారాష్ట్రలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల వి�
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫో�
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్లో 23 కేజీల కొకైన్, 2.9 కేజీల మెఫెడ్రోన్తో పాటు ఒక నిందితుడి ఇంటి నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారు
హైదరాబాద్ కస్టమ్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్ చేసిన రూ.468.02 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.40 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను మంగళవారం ధ్వంసం చేశారు.
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, రాజమండ్రిలో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీ�
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.800 కోట్ల విలువైన 80 కేజీల డ్రగ్స్ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ను వదిలి పారిపోయాడని కచ్ ఈస్ట్ �
డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతవిద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా కాలేజీల్లోనేగాకుండా వర్సిటీల్లో యాంటి డ్ర�