Drugs | హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు పేర్కొన్నారు. మంగళవారం మంచాల మండలంలోని 15 గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 136 సీసీ కెమె�
Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడ�
మండలంలోని అన్నారుగూడెం కాటన్ పార్కులోని బయోఫార్మసీ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన ఔషధ నిల్వలను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
Hyderabad | న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. నగరంలోని చైతన్యపురిలో (Chaitanyapuri) డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ప్రొసిజరల్ ఎక్సలెన్స్ అనే అంశంపై సోమవారం బండ్లగూడలోని జీఎస్ఐ ఆడిటోరియంలో సెమినార్, ఆ తరువాత వ
Navjot Singh Sidhu | పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతన పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు తీసుకున్న సీపీలు నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.
CP Srinivas Reddy | పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని.. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కమాండ్ కం�
సంగారెడ్డి జిల్లాలో (Sangareddy) డ్రగ్ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.