గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయ�
భగత్సింగ్ యూత్ ఫెస్టివల్లో భాగంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ‘సే నో టు డ్రగ్స్'నినాదంతో 2కే రన్ �
మద్య నిషేధం అమలవుతున్న గుజరాత్ మత్తు గుప్పిట జోగుతున్నది. గత రెండేండ్లలో రాష్ట్రంలో రూ.4,058 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.211 కోట్ల లిక్కర్ను అధికారులు సీజ్ చేశారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా స
ఫిక్చర్ కంపెనీలో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లతో పాటు మరో ఇద్దరు వినియోగదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి 50 గ్రాముల ఎండీఎంఏ, 10 ఎక్సటసీ పిల్స్�
యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సూచించారు. యువ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్, బెట్టింగ్కి వ్యతిరేకంగా పట్టణంలోని పెద్ద చెరువు నుంచి శనివారం చేపట్టిన 5క�
డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మత్తు మూలాలను తెలంగాణ పోలీసులు చిత్తు చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు,
కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శ
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. యువత వినాశనానికి కారణమయ్యే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను తెలంగాణ పోలీసులు సమర్థవంగా అడ్డుకుంటున్నారని అభ�