విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
దేశంలో మైనర్లు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. 10 నుంచి 17 ఏండ్ల మధ్య వయసున్న మైనర్లలో దాదాపు 1.58 కోట్ల మందికి మత్తు పదార్థాల అలవాటు ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�
Drugs | రాజధాని హైదరాబాద్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు
గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్ను పోలీసులు �
Zombie virus | కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని మరవకముందే.. 50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్ను గుర్తించి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో వేల ఏండ్ల�
జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి బానిస కావొద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు.
MDMA | రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ను నివారించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 27.5టన్నుల నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. మంగళవారం సీరోలు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివర�