గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, రాజమండ్రిలో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీ�
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.800 కోట్ల విలువైన 80 కేజీల డ్రగ్స్ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ను వదిలి పారిపోయాడని కచ్ ఈస్ట్ �
డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతవిద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా కాలేజీల్లోనేగాకుండా వర్సిటీల్లో యాంటి డ్ర�
మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరితోపాటు మరొకరు కూడా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) అరెస్టు చేసింది. టీనాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి కథ
Hero Navdeep | హీరో నవదీప్ (Hero Navdeep) ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో (Narcotic Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur Drugs Case) నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరన
డ్రగ్ నెట్వర్క్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఇటీవల జరిగిన పోలీసుల దాడుల్లో సినీ నిర్మాతలు, డైరెక్టర్లు పట్టుబడుతూ వస్తున్నారు.
గోవా కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఒక ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మేరకు �
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పలు రాష్ర్టాల్లో నగదు, మద్యంతోపాటు డ్రగ్స్ను కూడా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో డ్ర�
తమనెవరు పట్టుకోరు.. అనే ధీమాతో ఉన్న మాదక ద్రవ్యాల నెట్వర్క్ను ఏరివేసే ప్రక్రియను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్-నాబ్) వేగవంతం చేసింది. సినీ ఫీల్డ్తో సంబంధాలు ఉన్న పలువురు అప్పుడప్ప�
నిషేధిత డ్రగ్స్కు సంబంధించిన స్టెరాయిడ్స్, క్యాప్యూల్స్ విక్రయిస్తున్న ఇద్దరిని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవార�