రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీలో బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
అనంతరం వాసవి కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.
– కరీంనగర్ తెలంగాణచౌక్