Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారిలో పురాతన రాతి విగ్రహం బయటపడింది. వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు కు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణా లు చేపడుతున్నార
Baddenapalli Gurukul | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 23: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల సిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్ష�
Basvapur Sarpanch | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తెల్లవారు నుంచే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టినా.. ఎవరైనా ఆడపిల్ల పెండ్లి చేసినా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇ
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
Sarpanch Elections | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని వేణుగోపాలపూర్, బాలమల్లుపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
Sircilla | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి సూచించారు.
Tragedy | తన తల్లి వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కొడుకు కూడాఅదే వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచి�
Aadi Srinivas | ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
Vemulawada | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి వేములవాడ వైపునకు వెళ్తుండగా.. రగుడు ఎల్లమ్మ గుడి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థ�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
Vemulawada | భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాక