తాగునీటి కోసం తమ వార్డు ప్రజలు అల్లాడుతుండటాన్ని చూసి తట్టుకోలేక ఓ వార్డుమెంబర్ పంచాయతీ కార్యాలయంలోనే ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్�
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�
KCR Cup Cricket Tournament | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామాని చెందిన సద్దుల పూర్ణ ఇంటి వద్ద కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనే యువకులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదాన�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టరావుపల్లిలో నిరసన సెగ తగిలింది. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్తున్న సమయంలో స్థానిక మహిళలు �
Ramalayam | ఇన్నాళ్లూ సర్కార్, ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా
Vemulawada Rajanna Temple | వేములవాడ రాజన్న గోశాలలో నాలుగు కోడెలు మృతి చెందాయి. ఎండలతో అనారోగ్యం బారినపడి చనిపోతున్నాయని వైద్యులు చెబుతుండగా.. భక్తులు మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లేనని ఆరోపిస్తున్నారు.
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త చనిపోతే భార్యే మరణించిందని ఆన్లైన్లో నమోదు చేయడంతో పింఛన్ అందుకోల�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వృద్ధుడిపై కుల పెద్దలు దాష్టీకం ప్రదర్శించారు. తాము చెప్పిన మాట వినడం లేదని కుల బహిష్కరణ చేశారు. అయినా సంతృప్తి చెందక అతను ఉండే రేకుల షెడ్డును సైతం నేలమట్టం చేసి రాక్ష�