సిరిసిల్లలోని ప్రతిష్ఠాత్మక, చారిత్రక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్) ప్రస్థానం ముగిసిందా? సహకార రంగంలో 57 ఏండ్లుగా నడుస్తున్న సెస్ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తూ తెలంగాణ విద్యుత్తు నియంత్ర�
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
CESS | తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీస�
కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై సోమవారం బీజేపీ నాయకులు దాడ�
రేబిస్ బారినపడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన లోకుర్తి రాజు, మమత దంపతులకు కొడుకు నిశాంత్(11), కూతురు ఉన్నారు. ఉపాధి కోసం రాజు సౌదీ వెళ్లగా, �
కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాలను హామీల పేరిట మోసం చేసిందని, ఈ దరిద్రం ఇంకో రెండేళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంతోపాటు ముందస్తు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
తాగునీటి కోసం తమ వార్డు ప్రజలు అల్లాడుతుండటాన్ని చూసి తట్టుకోలేక ఓ వార్డుమెంబర్ పంచాయతీ కార్యాలయంలోనే ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్�
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�
KCR Cup Cricket Tournament | రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామాని చెందిన సద్దుల పూర్ణ ఇంటి వద్ద కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనే యువకులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదాన�