ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిప�
Vemulawada Laddu | శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంతోష్ దంపతులు దర్శనం తర్వాత స్వ�
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్ల్లి, గర్జనపల్లి క్లస్టర్ పరిధిలో ఇటీవల మూడు రోజుల పాటు న�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు నిరసన సెగ తగిలింది. సోమవారం ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. వట్టిమల్ల గ్రా�
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉపాధి లేక ఆటో వాహనాలకు తెచ్చిన అప్పులు కట్టలేక భార్యల మెడలోని పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, వేముల
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తయ్యేలా అధికారులు రోజువారీగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన �
Sircilla | మాస శివరాత్రి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని శివ నగర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా ఉదయాన్నే చేరుకున్నారు.
Vemulawada Road Accident | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్చన, రంజీ ప్రభాకర్ అనే ఇద్దరు కూలీలు మరణించారు. దీ
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �