Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త చనిపోతే భార్యే మరణించిందని ఆన్లైన్లో నమోదు చేయడంతో పింఛన్ అందుకోల�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వృద్ధుడిపై కుల పెద్దలు దాష్టీకం ప్రదర్శించారు. తాము చెప్పిన మాట వినడం లేదని కుల బహిష్కరణ చేశారు. అయినా సంతృప్తి చెందక అతను ఉండే రేకుల షెడ్డును సైతం నేలమట్టం చేసి రాక్ష�
ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సిరిసిల్ల, వేములవాడలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్దేశం చేశారు. తాను ఒక మంచి పన�
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్పై వరంగల్కు చెందిన భక్తుడు చేయి చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జాతర గ్రౌండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి ఓ
Inter Exams | ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో ఇంటర్ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్ చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి, చివరకు ఆర్టీసీ బస్సులో రావడంతో ఎగ్జామినేషన్ సెంటర్కు 17 నిమిష
Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడి�
‘కాంగ్రెస్, బీజేపీది మిలీ జులీ బంధం. బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు ఆ రెండు పార్టీలు జట్టుకట్టి పని చేస్తున్నాయి. వీళ్లకు భయపడే ముచ్చటే లేదు. బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ. మేం ఎవరికీ భయపడబోము.
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ వేళ పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం చెక్డ్యామ్పై ఉన్న రక్షణ గోడను కూల్చివేసిన ఘటనలో ఇరిగేషన్ అధికారులు తప్పును సరిదిద్దే పనిలో పడ్డారు. చెక్డ్యామ్ కూల్చివేతపై శుక్రవారం ‘నమస్త�