Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
Telangana | ప్రకాశ్కు బాల్యం నుంచీ ప్రకృతి అంటే ప్రేమ. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాడు. రోడ్ల వెంబడి, చెట్ల కింద రాలిపడ్డ పద్దెనిమిది లక్షల విత్తనాలను ఏరి.. విత్తన బంతులను తయారు చేశాడు. ప్రకృతి�
Tragedy | ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
Minister Srinivas Goud | సిరిసిల్ల అంటేనే నేతన్న, గీతన్న అని.. ఇద్దరికీ అవినావభావ సంబంధం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో నేత, గీత కార్మికులు అష్టకష్టాలు పడ్డ నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నా
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Midmanair Dam | కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీలో బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆధునిక పాఠశాలల సముదాయ ప్రాంగణాన్ని ప్ర�
సకల వసతులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సర్కారు బడి ముస్తాబైంది. రూ.8.5 కోట్లతో నిర్మించిన ఈ పాఠశాలల సముదాయాన్ని మంగళవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నా�
Fathers Day | తండ్రి అన్న నాలుగు మాటలు భరించలేక రోషంతో ఊరు కాని ఊరెళ్లి రోడ్ల మీద తిరుగుతున్న యువకుడికి ఓ న్యాయవాది బుద్ధి చెప్పి తండ్రి చెంతకు చేర్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకు కనబడకుండా పోయాడని దిగులుతో ఉన్న ఆ తం
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్లో నిల్చున్న మహిళ క్యూలైన్లోనే కుప్పకూలింది.
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ (Pabbala Anil) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) దిగ్భ్రాతితి వ్యక్తం చేశార�
Minister KTR | రాజన్న సిరిసిల్ల : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షే�