Sarpanch Elections | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని వేణుగోపాలపూర్, బాలమల్లుపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
Sircilla | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి సూచించారు.
Tragedy | తన తల్లి వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కొడుకు కూడాఅదే వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచి�
Aadi Srinivas | ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
Vemulawada | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి వేములవాడ వైపునకు వెళ్తుండగా.. రగుడు ఎల్లమ్మ గుడి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థ�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
Vemulawada | భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాక
Sircilla | సిరిసిల్ల మానేరువాగులోని చెక్ డ్యాంలు, పరిసర ప్రాంతం దావత్ లకు కేంద్రంగా మారింది. చెక్ డ్యాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించి పార్టీలు చేసుకుంటున్నా పోలీ�
కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
Venkateswara Swamy Brahmotsavam | కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్నపన తిరుమంజనంతో మొదలైన ఉత్సవాలు.. అక్టోబర్ 8వ త