బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో జిల్లా కేంద్రంలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి చిరు వ్యాపారికి ఇచ్చిన మాటను నిలబెట్టుక�
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చేరుకు�
Konaraopet | మామిడిపల్లి మహాదేవా శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడితోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరగా అలంకరించారు.
సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ �
సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేం ద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతు లు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వ�
“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తె�
Vemulawada | వేములవాడ ఆలయ కోడెల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేసినా ఆలయ అధికారులు తనకు తెలియకుండానే మూడో దశ కోడెల పంపిణీ ఎలా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్�
KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ భారీ విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో దీక్షాదివస్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు �
తమ గ్రామ శివారు సమస్యను పరిష్కరించే వరకు సమగ్ర కుల సర్వేను బహిష్కరిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామస్థలు స్పష్టం చేశారు.
యునాని ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో దవాఖానకు తాళం పడింది. వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలోని యునాని వైద్యశాలకు తాళం వేసి
నేతన్నకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చింది. ఏటా 350కోట్ల మేర ఆర్డర్లతో కార్మికులకు అన్నివిధాలా అండగా నిలిచింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బత�