Vemulawada | ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని జూన్ 15 నుంచి విస్తరణ పేరుతో మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఈవో వినోద్రెడ్డి ఒక ప్రకటనలో తె
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడింది. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన దాసరి లక్ష్మణ్(26) అనే గొర్రెల కాప�
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని దుర్వేషావలి దర్గా గుట్టపై సందర్శకుల కోసం వేసిన షెడ్డును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమంగా షెడ్డును నిర్మించారని వచ్చిన ఫిర్యాదుతో మంగళవారం క
Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్వతి రాజరాజేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్యాపిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడాది దేశానికి వెళ్లిన ఆ యువకుడిని విధి వంచించింది. తాను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డా.. అచేతన �
Collector Sandeep Kumar Jha | రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
అజర్ బైజాన్ దేశంలోని ఓ కంపెనీలో ఉద్యోగాలున్నాయని చెప్పి, తీరా విజిట్ వీసాపై పంపి 23 మందిని మోసం చేసిన నిజామాబాద్ జిల్లా బీంగల్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ సయ్యద్ అశ్వక్ సిరిసిల్ల పోలీసులకు చిక్కాడు. త�
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పంటలను సాగు చేస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రకృతి కూడా పరీక్షిస్తున్నది. బహుళ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలతో చెడగొట్టు వానలు చెడుగుడాడుతున్నాయి. పంట సాయం, రుణమాఫీ వంటివ�
ష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లో�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో జిల్లా కేంద్రంలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి చిరు వ్యాపారికి ఇచ్చిన మాటను నిలబెట్టుక�
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చేరుకు�