KTR | విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోఖం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ
Telangana | దంపతుల మధ్య మొదలైన ఓ చిచ్చు వారు ఉంటున్న ఇంటినే కాల్చేసింది. భార్యతో గొడవ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ భర్త కిరోసిన్ పోసి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాతపడ్డారు.
Rains | తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్య�
KTR | కరీంనగర్లో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజ�
KTR | ప్రజల సమస్యలే ఎజెండాగా పని చేద్దామని.. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్
ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్�
KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద
KCR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గలీజ్గా మాట్లాడుతున్నాడరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
KCR | ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీ�