సిరిసిల్ల నేత కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు సర్కార్పై కన్నెర్రజేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై సీఐటీయూ నాయకులతో కలిసి నిరసన చేపట�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్, నేడు పాలకపక్షంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
Rajanna Temple | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కేవలం 21 రోజుల వ్యవధిలో రూ.2.51కోట్లకుపైగా ఆదాయం వచ్చి చేరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు.
ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్
Brutal murder | భూ తగాదాలతో(Land dispute) ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం(Brutal murder) స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు
TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ ముగిసే వరకు 27,920 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
B Vinod Kumar | సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన �
Telangana | పల్లేర్లు తప్ప మరొకటి మొలవని కరువు నేల కనుల విందుగా విలసిల్లుతున్నది. పడావు భూములు పండుగ అవుతున్నాయి. వర్షాధార పత్తి, మొకజొన్న, ఓ మూలకింత వరి.. ఇవే గొప్ప పంటలు గతమంతా. వర్తమానం సమస్తం శుభసూచకం. వ్యవసాయం
సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది. సిరిసిల్లలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే.. మరోసారి కార
మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోస�
నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుక�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా..
రాజన్న సిరిసిల్ల ప్రజలు.. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ వెన్నంటే నడిచారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి