B Vinod Kumar | సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన �
Telangana | పల్లేర్లు తప్ప మరొకటి మొలవని కరువు నేల కనుల విందుగా విలసిల్లుతున్నది. పడావు భూములు పండుగ అవుతున్నాయి. వర్షాధార పత్తి, మొకజొన్న, ఓ మూలకింత వరి.. ఇవే గొప్ప పంటలు గతమంతా. వర్తమానం సమస్తం శుభసూచకం. వ్యవసాయం
సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది. సిరిసిల్లలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే.. మరోసారి కార
మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోస�
నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుక�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా..
రాజన్న సిరిసిల్ల ప్రజలు.. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ వెన్నంటే నడిచారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి
సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ
బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన రామన్నకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా సిరిసిల్ల నియోజకవ�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బ�
B Vinod Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధి కృషి చేస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు మైనారిట�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
Telangana | ప్రకాశ్కు బాల్యం నుంచీ ప్రకృతి అంటే ప్రేమ. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాడు. రోడ్ల వెంబడి, చెట్ల కింద రాలిపడ్డ పద్దెనిమిది లక్షల విత్తనాలను ఏరి.. విత్తన బంతులను తయారు చేశాడు. ప్రకృతి�