Minister KTR | సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవస
minister ktr | Minister KTR | కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ�
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం�
Minister KTR | దళితబంధు పథకంలో రైస్మిల్ను ఏర్పాటు చేసుకొని.. పలువురికి ఉపాధి కల్పించడాన్ని చూస్తే గుండె సంతోషంతో నిండిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో �
Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభ�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
శక్తివంచన లేకుండా కష్టపడుదాం. జిల్లాను స్వచ్ఛసర్వేక్షణ్లో అగ్రగామిగా నిలుపుదాం’ అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందుకుసాగుతున్నది. పల్లెలు మురిసేలా, పట్టణాలు మెరిసేలా సకల హంగులు కల్�
minister ktr | రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని అమ్మమ్మ-తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారక
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీ�
KTR | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్న
Road accident | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తుండగా.. మూడపల్లి మూలమలుపు వద్ద కారును
Shalini -Gnaneshwar | చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన షాలిని - జానేశ్వర్ జంట రక్షణ కల్పించాలని జగిత్యాల జిల్లా గంగాధర పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పో�