Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు
Short Flim on Cesarean deliveries | సినిమా తిరుగులేని మాధ్యమం. ప్రతి దృశ్యం, ప్రతి సంభాషణ నేరుగా మనసును తాకుతుంది. గుండెను కదిలిస్తుంది. కాబట్టే, సిజేరియన్ కాన్పులతో పోలిస్తే, ప్రకృతి సిద్ధమైన ప్రసూతి అన్ని విధాలా క్షేమమని చా
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ పసికందు కిడ్నాప్నకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. గుర్తు తెలియని ఇద్దరు శిశువును ఎత్తుకువెళ్లగా.. ఇవాళ వరంగల్లో పసికందును గుర్తించారు. అనుమానాస్పదంగా
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో శాంతిభద్రలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా జిల్లా పోలీస్, కమిషనర్ కార్యాలయాలను కొత్త జిల్లాల్లో నిర్మిస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సిరిసి�
రాజన్న సిరిసిల్ల : కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, అప్పుడే మనం నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంల�
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డ
వేములవాడ కల్చరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు. పలువురు భక్తులు కల
వేములవాడ : పట్టణంలోని కేదారేశ్వర ఆలయం సమీపంలో నిలిపి ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలోని వీర్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశ�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పుర�
Rajanna Sircilla | ప్రజలందరి భాగస్వామ్యంతో మత్తు పదార్థాలు, గంజాయి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దుతామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీసులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ స�
Maha Shivratri | దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహా శివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రంలో