Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీ�
KTR | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్న
Road accident | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తుండగా.. మూడపల్లి మూలమలుపు వద్ద కారును
Shalini -Gnaneshwar | చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన షాలిని - జానేశ్వర్ జంట రక్షణ కల్పించాలని జగిత్యాల జిల్లా గంగాధర పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పో�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ మాడల్ క్యాటగిరీగా ప్రకటించినందుకుగాను నవంబర్లో ఫోర్స్టార్ రేటింగ్లో జిల్లాకు మొదటి �
Venkateshwara Swamy Rathotsavam | రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని కనుల పండువలా సాగింది. జిల్ల�
Minister KTR | త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్టైల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం కేటీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్�
Rajanna sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో షాజుల్నగర్లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పొర్లుతున్నది
అడవిలోకి మేతకు వెళ్లిన మూగజీవాలు జీవచ్ఛావాలుగా మారాయి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గి 140 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరో 89 ఆవుల ఆచూకీ దొరకడంలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం దే�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు
Short Flim on Cesarean deliveries | సినిమా తిరుగులేని మాధ్యమం. ప్రతి దృశ్యం, ప్రతి సంభాషణ నేరుగా మనసును తాకుతుంది. గుండెను కదిలిస్తుంది. కాబట్టే, సిజేరియన్ కాన్పులతో పోలిస్తే, ప్రకృతి సిద్ధమైన ప్రసూతి అన్ని విధాలా క్షేమమని చా
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ పసికందు కిడ్నాప్నకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. గుర్తు తెలియని ఇద్దరు శిశువును ఎత్తుకువెళ్లగా.. ఇవాళ వరంగల్లో పసికందును గుర్తించారు. అనుమానాస్పదంగా