Speaker Pocharam | 969లో సిరిసిల్ల, మాచారెడ్డి ప్రాంతాల్లో నాడు గడ్డి దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఎటు చూసినా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Heavy traffic jam | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంద�
Train collision | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొడిమ్యాల మండలం అప్పరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Another three test positive for omicron in Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య
సిరిసిల్ల నేతన్నల గురించి ఎంత చెప్పినా తక్కువ. పట్టుచీరలు నేయాలంటే వాళ్ల తర్వానే ఎవరైనా.. రకరకాల డిజైన్లతో పట్టు చీరలను హ్యాండ్లూమ్ ద్వారా తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించా�
పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు తెలంగాణల అంతెన. కొందరు పెత్రమాస నాడు ఇచ్చుకుంటే, ఇంకొందరేమో తిథులను బట్టి ఇచ్చుకుంటరు. బియ్యం ఇచ్చుడంటే చనిపోయిన పెద్దల్ని తల్సుకోవడం. కాలంజేసిన మనుషులను మర్శిపోక�
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాజన్న సిరిసిల్లకు పాకింది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి పాజిటివ్గా తేలింది. సదరు
ఎత్తయిన కొండలు. పచ్చని వనాలు. గలగలపారే మానేరు జలాలు. పక్కనే శివకేశవ ఆలయాలు. ప్రకృతి రమణీయతతో, ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది ‘భీముని మల్లారెడ్డిపేట’. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా, భక్తుల కోరికలు తీ�
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం శివనామస్మరణతో మార్మోగిన ఆలయం వేములవాడ టౌన్, డిసెంబర్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆల యం సోమవారం భక్తులతో పోటెత్తింది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మా ర్మోగింద�