పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు తెలంగాణల అంతెన. కొందరు పెత్రమాస నాడు ఇచ్చుకుంటే, ఇంకొందరేమో తిథులను బట్టి ఇచ్చుకుంటరు. బియ్యం ఇచ్చుడంటే చనిపోయిన పెద్దల్ని తల్సుకోవడం. కాలంజేసిన మనుషులను మర్శిపోక�
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాజన్న సిరిసిల్లకు పాకింది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి పాజిటివ్గా తేలింది. సదరు
ఎత్తయిన కొండలు. పచ్చని వనాలు. గలగలపారే మానేరు జలాలు. పక్కనే శివకేశవ ఆలయాలు. ప్రకృతి రమణీయతతో, ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది ‘భీముని మల్లారెడ్డిపేట’. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా, భక్తుల కోరికలు తీ�
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం శివనామస్మరణతో మార్మోగిన ఆలయం వేములవాడ టౌన్, డిసెంబర్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆల యం సోమవారం భక్తులతో పోటెత్తింది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మా ర్మోగింద�
ఉప్పల దంపతులు | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని కోడె
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) అనుమానాస్పద స�
తలపై పొడవడంతో తీవ్ర గాయం నెల రోజులుగా చికిత్స పొందుతూ మృతి ఎల్లారెడ్డిపేట, నవంబర్ 23: ఓ మేకపోతు.. కాపరి పాలిట యముడైంది. పాలు పితికేందుకు వెళ్లిన కాపరి తలపై బలంగా పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు నెలరోజ�
Maneru Accident | మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన్నే ఘటన గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో