ఉప్పల దంపతులు | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని కోడె
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) అనుమానాస్పద స�
తలపై పొడవడంతో తీవ్ర గాయం నెల రోజులుగా చికిత్స పొందుతూ మృతి ఎల్లారెడ్డిపేట, నవంబర్ 23: ఓ మేకపోతు.. కాపరి పాలిట యముడైంది. పాలు పితికేందుకు వెళ్లిన కాపరి తలపై బలంగా పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు నెలరోజ�
Maneru Accident | మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన్నే ఘటన గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో
School student drowned in sircilla | సరదాగా ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు
5,510 మంది రైతుల నుంచి 71కోట్ల విలువైన ధాన్యం సేకరణ నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ రాజన్న సిరిసిల్ల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ):జిల్లాలో వరి ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. రైతన్నకు అండగా ఉండే లక్ష్యంతో 255 �
minister KTR | పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో
అడ్డంగా దొరికిన దొంగలు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు వెలుగులోకి మరిన్ని చోరీలు ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 29: రాత్రి సమయంలో చేనులో పత్తిని దొంగిలించారు.. ఆపై సాగు చేసిన వ్యక్తికే విక్రయించి అడ్డంగా దొరికార�
సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయధ్వానాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని రథోత్సవం కనుల పండువలా జరిగ