గత 70 ఏండ్ల పాలనలో ఎవరూ పట్టించుకోలేప్రసాద్ పథకం కింద కేంద్రం నిధులు ఇవ్వాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కొండగట్టు, వేములవాడలో పూజలువేములవాడ టౌన్/మల్యాల, సెప్టెంబర్ 13: స్వరాష్ట్
బోయినపల్లి వినోద్కుమార్ | స్వరాష్ట్ర స్వపరిపాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక, పురాతన, చారిత్రాత్మక నిర్మాణాల్లో భాగంగా పలు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘ�
వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు �
సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధం ప్రజలకు మంత్రి కేటీఆర్ భరోసా హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘భారీ వర్షాల న�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి.. సహాయక చర్యలు ముమ్మరం నీటిలో చిక్కున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సిరిసిల్ల టౌన్/ కోనరావుపేట, సెప్టెంబర్ 7: భారీ వర్షాల నేపథ్యంల�
బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల, జోగులాంబ, వరంగల్ కలెక్టర్లు | రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పల�
సిరిసిల్ల| ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కర�
అటవీ భూమి ఆక్రమించేందుకు పథకం అధికారులను భయపెట్టేందుకు సీపీఐ (మావోయిస్టు) పేరిట లేఖలు, బ్యానర్లు ఇద్దరు అరెస్ట్.. స్టాంపులు, బ్యానర్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ హెగ్డే స�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో వేగంగా చీరెల తయారీయువతుల కోసం ప్రత్యేకంగా లంగావోణి సారీలురేయింబవళ్లు శ్రమిస్తున్న సిరిసిల్ల నేతన్నలు7.5కోట్ల మీటర్లలో ఇప్పటికే 3.63 కోట్ల మీటర్ల వస్త్రం రెడీసిద్ధమైన 54.87 లక్ష�
60వేలకు పైగా మంది రాకసమకూరిన 28లక్షల ఆదాయంవేములవాడ టౌన్, ఆగస్టు 23: శ్రావణ మాసం మూడో సోమవారం వేములవాడ రాజ న్న క్షేత్రం కిటకిటలాడింది. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో
సింగరేణి దవాఖానలో రూ.96 లక్షలతో ఏర్పాటుసెప్టెంబర్ నుంచి అందుబాటులోకి సేవలుహర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక కుటుంబాలుగోదావరిఖని,ఆగస్టు 21: గోదావరిఖని సింగరేణి దవాఖానలో రూ. 96 లక్షలతో ఏర్పాటు చేస్తున్న ఆక్స