రేవంత్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ�
అంబులెన్స్లో ప్రసవం | శాంతి నగర్ గ్రామానికి చెందిన అజ్మీరా చిట్టి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సంభ్యులు 108 కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. �
సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు
సిరిసిల్ల :ఫ్యాషన్ డిజైన్ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు మల్కాజిగిరి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. బుధవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి మండలం మ
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�
Crime news | గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సిరిసిల్లను వరదల్లో ముంచెత్తాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో గల్లంతై మృతి చెందాడు.
చందుర్తి, సెప్టెంబర్ 20: అర్హులందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య కోరారు. మండలంలోని తిమ్మాపూర్, కొత్తపేట గ్రామాల్లో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ �
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఎల్లారెడ్డిపేట : గిరిపుత్రులకు ఆరాధ్యుడిగా సీఎం కేసీఆర్ చిరకాలం నిలిచిపోతారని బంజారా సంఘం జిల్లా నాయకుడు అజ్మీరారాజునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మద్యం షాపుల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన
కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సా
బద్ది పోచమ్మకు బోనాలు | వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు.