School student drowned in sircilla | సరదాగా ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు
5,510 మంది రైతుల నుంచి 71కోట్ల విలువైన ధాన్యం సేకరణ నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ రాజన్న సిరిసిల్ల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ):జిల్లాలో వరి ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. రైతన్నకు అండగా ఉండే లక్ష్యంతో 255 �
minister KTR | పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో
అడ్డంగా దొరికిన దొంగలు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు వెలుగులోకి మరిన్ని చోరీలు ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 29: రాత్రి సమయంలో చేనులో పత్తిని దొంగిలించారు.. ఆపై సాగు చేసిన వ్యక్తికే విక్రయించి అడ్డంగా దొరికార�
సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయధ్వానాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని రథోత్సవం కనుల పండువలా జరిగ
రేవంత్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ�
అంబులెన్స్లో ప్రసవం | శాంతి నగర్ గ్రామానికి చెందిన అజ్మీరా చిట్టి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సంభ్యులు 108 కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. �
సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు
సిరిసిల్ల :ఫ్యాషన్ డిజైన్ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు మల్కాజిగిరి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. బుధవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి మండలం మ
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�