ప్రతి గుంటకూ సాగునీరందించేలా చర్యలు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతిగుం�
హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా తయారు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ
ఎలుగుబంటి| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. మండలంలోని దేగవత్ తండాకు చెందిన కున్సోత్ గంగాధర్పై బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,500 ఎకరాల్లో అంచనాదరఖాస్తు చేసుకున్న రైతులు 200 మందిసాగుకు ఎంపిక చేసిన ఎకరాలు 700ఎకరాకు రూ. 36వేల సబ్సిడీగ్రామాల్లో అవగాహన సదస్సులుఉద్యాన వన శాఖ ఏర్పాట్లురాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (న
లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలువారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరుఎమ్మెల్యే సుంకె రవిశంకర్కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ బోయినపల్లి, ఆగస్టు 13: రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్�
పేదల సంక్షేమ పథకాలపై చులకన భావంపరిగె, భిక్ష అంటూ పలుచన మాటలుఇప్పుడేమో అందరికీ ఇవ్వాలని వ్యాఖ్యలులేదంటే తన వల్లే అన్నీ వస్తున్నాయని గొప్పలువిస్తుపోతున్న హుజూరాబాద్ ప్రజలుహుజూరాబాద్, ఆగస్టు 13 (నమస్తే �
ఎంత ఖర్చు అన్నది ముఖ్యం కాదుమూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణంఎమ్మెల్యే రమేశ్బాబుజయవరంలో రూ.7 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి ప్రారంభంవేములవాడ రూరల్, ఆగస్టు 12 : ఎంత ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదనీ కేవలం ప్రజా సమ�
రాజన్న సిరిసిల్ల : గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సంబంధిత ఆరు గ్రామాల సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు, ఓ పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ చేస�
యాదాద్రి తర్వాత పనులు ప్రారంభంస్వరాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం…వందశాతం దళితబంధు విజయవంతమవుతుందిమంత్రి ఇంద్రకరణ్రెడ్డివేములవాడ, కోనరావుపేటలో పర్యటనభీమేశ్వరసదన్ వసతి సముదాయం ప్రారంభంపాల్గొన్�
ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేమహిళల రక్షణపై ప్రత్యేక దృష్టిసీపీ చంద్రశేఖర్రెడ్డి బాధ్యతల స్వీకరణఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 9: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజ
ఖాతాదారులను మోసం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాహుల్ హెగ్డే | చిట్ఫండ్స్ కంపెనీల్లో ఖాతాదారుల చెల్లింపు విషయంలో ఇబ్బందులకు గురి చేసినా, మోసాలకు పాల్పడితే సదరు కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలుంటాయన�