రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఎల్లారెడ్డిపేట : గిరిపుత్రులకు ఆరాధ్యుడిగా సీఎం కేసీఆర్ చిరకాలం నిలిచిపోతారని బంజారా సంఘం జిల్లా నాయకుడు అజ్మీరారాజునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మద్యం షాపుల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన
కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సా
బద్ది పోచమ్మకు బోనాలు | వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు.
గత 70 ఏండ్ల పాలనలో ఎవరూ పట్టించుకోలేప్రసాద్ పథకం కింద కేంద్రం నిధులు ఇవ్వాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కొండగట్టు, వేములవాడలో పూజలువేములవాడ టౌన్/మల్యాల, సెప్టెంబర్ 13: స్వరాష్ట్
బోయినపల్లి వినోద్కుమార్ | స్వరాష్ట్ర స్వపరిపాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక, పురాతన, చారిత్రాత్మక నిర్మాణాల్లో భాగంగా పలు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘ�
వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు �
సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధం ప్రజలకు మంత్రి కేటీఆర్ భరోసా హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘భారీ వర్షాల న�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి.. సహాయక చర్యలు ముమ్మరం నీటిలో చిక్కున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సిరిసిల్ల టౌన్/ కోనరావుపేట, సెప్టెంబర్ 7: భారీ వర్షాల నేపథ్యంల�
బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల, జోగులాంబ, వరంగల్ కలెక్టర్లు | రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పల�