నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండాలిసీఎం కేసీఆర్తోనే నేత కార్మికుల అభివృద్ధిఆరు నెలల్లో ప్రగతిలోకి గోకల్దాస్ కంపెనీఇది ఆరంభమే.. 10 వేల మందికి ఉపాధి కల్పిస్తాఈ ప్రాంతప్రజల రుణం తీర్చుకుంటా80 శాతం మహిళలక
కార్మికులు నైపుణ్యంతో పని చేస్తున్నారువారి కష్టానికి తగిన కూలీ వచ్చేలా కృషి చేస్తాంరాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్అధికారులు, వస్త్ర ఉత్పత్తి సంఘాల యజమానులతో సమావేశంసిరిసిల్ల/కలెక్టరేట్, జూల�
ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బల్దియా అధికారులు పకడ్బందీ కార్యాచరణ అమలుచేశారు. కమిషనర్ వెల్దండి సమ్మయ్య పర్యవేక్షణలోని మెప్మా, మున్సిపల్ అధికారులను వార్డుల వారీగా ప్రత్యేక �
రాబోయే రాజుల్లో మరింత అభివృద్ధిజిల్లావాసులకు అధునాతన వైద్యంకొత్తరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సరుకులురిజర్వాయర్లతో చెరువులకు జలకళటూరిజం స్పాట్గా రామప్ప గుట్టచెక్డ్యాంల నిర్మాణం వేగవంతం చ�
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్లబ్ధిదారులకు రేషన్కార్డుల పంపిణీకమాన్పూర్, జూలై 26: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కమాన్పూర్
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస�
సిరిసిల్ల టౌన్, జూలై 25: పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఆదివారం పద్మపీఠం ఎడ
ధర్మపురి, జూలై 25: కక్షిదారులు సమస్యలను స్వార్థంతో కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కోదండరామ్ సూచించారు. ధర్మపురి పట్టణంలోని పురాతన ఆర్అండ్బీ అతిథి గృహానికి మరమ�
జిల్లావ్యాప్తంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలుకేక్లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబురాలుఆలయాల్లో ప్రత్యేక పూజలుముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలుసిరిసిల్ల టౌన్, జూలై 24: సిర
ఆర్అండ్ఆర్ కాలనీ హరితమయం కావాలిసమస్యల పరిష్కారానికి కృషి చేస్తాకొదురుపాకలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్కుమార్బోయినపల్లి, జూలై 24: కొదరుపాకను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుపుతామని రాజ్యసభ సభ్యుడు జోగి�
అభాగ్యులకు ఆపన్నహస్తం lకష్టాలు తెలుసుకొని మరీ స్పందించే గుణంఎక్కడున్నా.. సమస్య ఏదైనా వెంటనే పరిష్కారంవేలాది మందికి సాయం lపేదల హృదయాల్లో చెరగని ముద్రరాజన్న సిరిసిల్ల, జూలై 23, (నమస్తే తెలంగాణ):ఆపదలో ఉన్నాం.. �
సిరిసిల్ల, జూలై 23: జిల్లాలో వానలు దంచికొట్టాయి. మూడు రోజులుగా ముసురు పడడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమో దైంది. ఎక్కడా చూసిన వరద నీరే.. నిండిన కుంటలు, మత్తడులు దుంకిన చెరువులు, పరవళ్లు తొక్కిన ప్రాజెక్టుల�
అధికారులు స్థానికంగా ఉండాలిప్రమాదకర రోడ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలినిరంతరం సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలికలెక్టర్, ఎస్పీకి ఫోన్ వరద పరిస్థితిపై ఆరారాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలం�
ఉద్యానవన సాగుపై అవగాహన కల్పించండిఅమాత్యుడు రామన్నకు హరిత కానుక అందిద్దాంజడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో చైర్పర్సన్ అరుణరాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంల�