తిమ్మాపూర్, ఆగస్టు 4: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహ�
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3: నవజాత శిశువులకు తల్లిపాలు శ్రీరామ రక్షలా నిలుస్తాయని రాజన్న సిరిసిల్ల అకాడమీ ఆఫ్ పిడియాట్రిషియన్స్ (ఆర్ఏపీ) అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్రావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సు
త్రిప్టు పథకానికి రూ.30 కోట్లు రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం ఉద్యోగాల సాధనకు ఉపయోగకరంగా కార్యాచరణ విద్యార్థి దశ నుంచే ఐటీ రంగంపై అవగాహన మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో టాస్క్ సెంటర్ ఏర్పాటు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్�
ఈ ఏడాది నుంచే జేఎన్టీయూ తరగతులుమంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభానికి ఏర్పాట్లుమొదట ఐదు కోర్సులుటెక్స్టైల్ కోర్సు ప్రత్యేకంతాత్కాలిక ఏర్పాటుకు పరిశీలనలో ఐటీఐ, డిగ్రీ కళాశాలలువారంలో జేఎన్టీయూ వైస్ చ�
గోదావరిఖని, ఆగస్టు 1: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజకవర్గ ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో సుఖ సంతోషాలనే గాకుండా కష్ట
అంతర్జాతీయ మార్కెట్లోకి మన వస్ర్తాలు ఆరునెలల్లో అపెరల్ పార్కులో ఉత్పత్తి మొదలు 12 వేలమందికి ఉపాధి.. 80 శాతం మహిళలే మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గోకల్దాస్ గార్మెంట్ యూనిట�
నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండాలిసీఎం కేసీఆర్తోనే నేత కార్మికుల అభివృద్ధిఆరు నెలల్లో ప్రగతిలోకి గోకల్దాస్ కంపెనీఇది ఆరంభమే.. 10 వేల మందికి ఉపాధి కల్పిస్తాఈ ప్రాంతప్రజల రుణం తీర్చుకుంటా80 శాతం మహిళలక
కార్మికులు నైపుణ్యంతో పని చేస్తున్నారువారి కష్టానికి తగిన కూలీ వచ్చేలా కృషి చేస్తాంరాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్అధికారులు, వస్త్ర ఉత్పత్తి సంఘాల యజమానులతో సమావేశంసిరిసిల్ల/కలెక్టరేట్, జూల�
ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బల్దియా అధికారులు పకడ్బందీ కార్యాచరణ అమలుచేశారు. కమిషనర్ వెల్దండి సమ్మయ్య పర్యవేక్షణలోని మెప్మా, మున్సిపల్ అధికారులను వార్డుల వారీగా ప్రత్యేక �
రాబోయే రాజుల్లో మరింత అభివృద్ధిజిల్లావాసులకు అధునాతన వైద్యంకొత్తరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సరుకులురిజర్వాయర్లతో చెరువులకు జలకళటూరిజం స్పాట్గా రామప్ప గుట్టచెక్డ్యాంల నిర్మాణం వేగవంతం చ�
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్లబ్ధిదారులకు రేషన్కార్డుల పంపిణీకమాన్పూర్, జూలై 26: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కమాన్పూర్
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస�
సిరిసిల్ల టౌన్, జూలై 25: పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఆదివారం పద్మపీఠం ఎడ