పట్టణాల్లో టాస్ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలి మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలి బ్లిక్ టాయిలెట్లను వినియోగంలోకి తేవాలి రాష్ట్ర మున్సిపల్ అడ్మ�
పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక సబ్సెంటర్కు కాయకల్పఅవార్డుఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక నిధులు సిరిసిల్ల/వేములవాడ, జూలై 6: రోగులకు నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తూ, పరిశుభ్రమైన దవాఖాన ఆవరణలను ప�
జిల్లాలో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకుల సంబురాలుసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకంసిరిసిల్ల టౌన్, జూలై 6: సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయం గా తెలంగాణ ప్రదాత, సీఎం కేసీఆర్ జిల్లాకు మె
రైతు బీమా తరహాలో 5లక్షల బీమాకు నిర్ణయంతాజాగా సిరిసిల్ల జిల్లా వేదికగా ప్రకటనఅప్పుడే రంగంలోకి జౌళిశాఖఆనందంలో కార్మిక కుటుంబాలురాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ): నేడు నేతన్నల జీవితాల్లో కొత్త వెలు�
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్రామక్రిష్ణాపూర్లో హరితహారంముత్తారం, జూలై 5: ప్రతి మొక్క ఎంతో విలువైనదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. రామక్రిష్ణాపూర్లో సోమవారం చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి �
ముఖ్యమంత్రి కేసీఆర్ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశంరాజన్న సిరిసిల్ల, జూలై 4(నమస్తే తెలంగాణ): గోదావరి పరీవాహక ప్రాంతంలో గ్యాప్ ఆయకట్టు లేకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదే�
రాజన్న సిరిసిల్ల : గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట
రాజన్న సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణ మంజూరుకు సీఎం కేసీఆర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం ఆదివారం ప్రారంభించారు. అక్కడి కళాశాల �
రాజన్న సిరిసిల్ల : గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరీంనగర్ జిల్లా ఇవాళ ఒక సజీవ జలధారల అమృతవర్షిణిలా తయారైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట�
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫ