సమృద్ధిగా కురుస్తున్న వర్షాలుఆశాజనకంగా పంటలుకోనరావుపేట, జూలై 11: కాలానికి అనుగుణంగా వర్షాలు సమృద్ధిగా కురియడంతో వానకాలం పంటల సాగులో రైతన్నలు బిజీగా మారారు. ఈసారి ముందుగానే తొలకరి పలకరించడంతో రైతులు ఎరు�
సిరిసిల్ల టౌన్, జూలై 11: వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించామని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఆదివారం భారీగా కురిసిన వర్షం�
మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజనియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చొప్పదండి, జూలై 7: పట్టణంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ సూచ�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, జూలై 7: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 24న నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే స�
పట్టణాల్లో టాస్ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలి మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలి బ్లిక్ టాయిలెట్లను వినియోగంలోకి తేవాలి రాష్ట్ర మున్సిపల్ అడ్మ�
పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక సబ్సెంటర్కు కాయకల్పఅవార్డుఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక నిధులు సిరిసిల్ల/వేములవాడ, జూలై 6: రోగులకు నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తూ, పరిశుభ్రమైన దవాఖాన ఆవరణలను ప�
జిల్లాలో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకుల సంబురాలుసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకంసిరిసిల్ల టౌన్, జూలై 6: సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయం గా తెలంగాణ ప్రదాత, సీఎం కేసీఆర్ జిల్లాకు మె
రైతు బీమా తరహాలో 5లక్షల బీమాకు నిర్ణయంతాజాగా సిరిసిల్ల జిల్లా వేదికగా ప్రకటనఅప్పుడే రంగంలోకి జౌళిశాఖఆనందంలో కార్మిక కుటుంబాలురాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ): నేడు నేతన్నల జీవితాల్లో కొత్త వెలు�
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్రామక్రిష్ణాపూర్లో హరితహారంముత్తారం, జూలై 5: ప్రతి మొక్క ఎంతో విలువైనదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. రామక్రిష్ణాపూర్లో సోమవారం చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి �
ముఖ్యమంత్రి కేసీఆర్ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశంరాజన్న సిరిసిల్ల, జూలై 4(నమస్తే తెలంగాణ): గోదావరి పరీవాహక ప్రాంతంలో గ్యాప్ ఆయకట్టు లేకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదే�
రాజన్న సిరిసిల్ల : గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట