అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టాలని చూసిండుపార్టీ విచ్ఛిన్నానికి కుట్ర చేసిండునీ నిజ స్వరూపం ఏంటో బయటపెడతానీకు వ్యతిరేక సిద్ధాంతాలున్న పార్టీలో ఎందుకు చేరినవ్తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని, తండ్�
డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దనూతన రోడ్డును పూర్తి చేయండినాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుక్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణసిరిసిల్ల రూరల్, జూన్ 24: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా, ఏర్పాట్�
సిరిసిల్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 2,11,721 క్వింటాళ్ల సేకరణముగిసిన కొనుగోళ్లుసర్వత్రా హర్షంసిరిసిల్ల రూరల్, జూన్ 23: సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి ఆదర్శంగ
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్మంథనిలో గోదాం, షటర్ల నిర్మాణానికి శంకుస్థాపన మంథని టౌన్, జూన్ 22: పేద ప్రజల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్�
పెద్దపల్లి/ధర్మారం, జూన్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వర గంగ పరుగులు పెడుతున్నది. లింక్-1,2లో పరవళ్లు తొక్కుతున్నది. ఒక్కో పంప్హస్లోని మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు తరలివెళ్తున్నది. జయశంకర్ భూపా�
’రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగా ణ): రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. పలు ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలు దాటుతూ గోదావరి ఎగువమానేరును తొలిసారిగా ముద్దాడింది. మల్లన్న సాగ
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళవిద్యార్థులకు బహుమతులు ప్రదానంసిరిసిల్ల టౌన్, జూన్ 20: నిత్య యోగా సాధన తో మానసిక ప్రశాంతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన�
పోత్గల్ పీఏసీఎస్ పరిధిలో లక్షా25వేల క్వింటాళ్లు సేకరణ2,014 మందికి మద్దతు ధర23.60కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమముస్తాబాద్, జూన్ 20: పోత్గల్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశార
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణనీయంగా పంటలుఈసారి వానకాలం సాగు అంచనా 2,81,098 ఎకరాలుఅందుబాటులో ఎరువులు, విత్తనాలుపెట్టుబడికి అందిన సర్కారు సాయం సన్నద్ధమవుతున్న కర్షకులురాజన్న సిరిసిల్ల, జూన్ 18, (నమస్తే తెలంగా�
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యగోదావరిఖని, జూన్ 18: రానున్న 11వ వేజ్బోర్డులో 50 శాతం వేతనాలు పెంచేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్బోర్డు పర్మినెంట్ మెంబర్ సీతారామయ్య తెలిపా
దేశంలో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన గొప్ప నాయకుడుపేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంకొందరు స్థాయిని మరిచి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలిఅంతా కలిసికట్టుగా పనిచేయాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్