కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా జలాలుయాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగునాటి బీడు భూముల్లో ధాన్యపురాశులుఅంచనాలకు మించి రికార్డు స్థాయిలో దిగుబడికేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యపు రాశులుచివరి గింజ వ
గంభీరావుపేట, జూన్ 10:రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ ప్రాంత పిల్లలను బడికి రప్పించడమే కాదు, చేనేత పరిశ్రమపై అవగాహన కల్పించే లక్ష్యంతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ శాఖ మంత్రి కే�
ఐసొలేషన్లో ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్కలెక్టర్ కే శశాంకవిద్యానగర్, జూన్ 8: కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కే శశాంక అధికారులన�
మొక్కట్రావ్పేటలో 334 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ పరిహారంఫలించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషిహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులువెల్గటూర్, జూన్ 7 :12 ఏళ్ల సమస్యకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిష్కారం చ�
కమాన్పూర్, జూన్ 7: కరోనా నియంత్రణ చర్యల్లో అందరూ భాగస్వాములుకావాలని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సర్పంచ్ నీలం సరిత అధ్యక్షత�
మంథని టౌన్, జూన్ 6: అమరవీరుడు నాగరాజు త్యాగం చిరస్మరణీయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. అమరవీరుడు గుండా నాగరాజు 8వ వర్ధంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంథనిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ట
వీణవంక, జూన్ 5: గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సరిత కోరారు. మండలంలోని ఎలుబాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ శనివారం పరిశీలి�
మల్యాల, జూన్ 4: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్చాలీసా పారాయణం ముగిసింది. రెండు మండలాలలపాటు పారాయణం కొనసాగింది. శుక్�
సర్వసభ్య సమావేశంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీధర్మారం,జూన్4: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. ఆమె అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య �