కమాన్పూర్, జూన్ 7: కరోనా నియంత్రణ చర్యల్లో అందరూ భాగస్వాములుకావాలని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సర్పంచ్ నీలం సరిత అధ్యక్షత�
మంథని టౌన్, జూన్ 6: అమరవీరుడు నాగరాజు త్యాగం చిరస్మరణీయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. అమరవీరుడు గుండా నాగరాజు 8వ వర్ధంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంథనిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ట
వీణవంక, జూన్ 5: గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సరిత కోరారు. మండలంలోని ఎలుబాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ శనివారం పరిశీలి�
మల్యాల, జూన్ 4: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్చాలీసా పారాయణం ముగిసింది. రెండు మండలాలలపాటు పారాయణం కొనసాగింది. శుక్�
సర్వసభ్య సమావేశంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీధర్మారం,జూన్4: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. ఆమె అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య �
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పవర్లూం మ్యాక్ సంఘాల సంక్షేమ సంఘం ప్రతినిధులు, నేతన్నలుసిరిసిల్ల టౌన్, జూన్ 3: సిరిసిల్లలో నేత బజార్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ హామీ ఇవ�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్చొప్పదండి తహసీల్ కార్యాలయం ప్రారంభంచొప్పదండి, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కే�
దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రంఎమ్మెల్యే సుంకె రవిశంకర్చొప్పదండిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీచొప్పదండి, జూన్ 1: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ
మేయర్ వై సునీల్రావు36వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభంకార్పొరేషన్, జూన్ 1: నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. స్థానిక 36వ డివిజన్�
సీపీ సత్యనారాయణవాహనాలు సీజ్ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గోదావరిఖనిలో లాక్డౌన్ను సీపీ సోమవారం ఆకస్మికంగ
కలెక్టర్తో సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం ఎరువుల కర్మాగారంలో యాజమాన్యం ఇండస్ట్రియల్ నియమ, నిబంధనలు పాటించేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణను �