పోత్గల్ పీఏసీఎస్ పరిధిలో లక్షా25వేల క్వింటాళ్లు సేకరణ2,014 మందికి మద్దతు ధర23.60కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమముస్తాబాద్, జూన్ 20: పోత్గల్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశార
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణనీయంగా పంటలుఈసారి వానకాలం సాగు అంచనా 2,81,098 ఎకరాలుఅందుబాటులో ఎరువులు, విత్తనాలుపెట్టుబడికి అందిన సర్కారు సాయం సన్నద్ధమవుతున్న కర్షకులురాజన్న సిరిసిల్ల, జూన్ 18, (నమస్తే తెలంగా�
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యగోదావరిఖని, జూన్ 18: రానున్న 11వ వేజ్బోర్డులో 50 శాతం వేతనాలు పెంచేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్బోర్డు పర్మినెంట్ మెంబర్ సీతారామయ్య తెలిపా
దేశంలో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన గొప్ప నాయకుడుపేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంకొందరు స్థాయిని మరిచి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలిఅంతా కలిసికట్టుగా పనిచేయాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్
కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలిఈటలకు ఆస్తులపైనే తాపత్రయంఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డిఇల్లందకుంటలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంఇల్లందకుంట జూన్17 : రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్లో
మంత్రి వేముల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎంపీ సంతోష్తో కలిసి ఏడుగంటలపాటు పర్యటనడబుల్ బెడ్రూం ఇండ్లు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలువిస్తృతంగా మంత్రి కేటీఆర్ పర్యటనసిరిసిల్ల/వేమ�
పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలిపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకార్పొరేషన్, జూన్ 16: స్థానిక సంస్థల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర పంచాయ�
ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లిలో 264 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లునేడు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా గృహప్రవేశాలుఇవే గాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారంహాజరుకానున్న మంత్రి వేముల, పలువ�
ఆయన లెఫ్ట్ డీఎన్ఏ,రైట్ డీఎన్ఏ కాదు.. కరోనా వైరస్బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావుఇల్లందకుంట. జూన్15: స్వాభిమానం అంటూ గొప్పలకు పోయి, నిరాదరణకు గురై ఉన్న పరువును, ప్రజల ఆత్మ గౌరవాన్�
తెలంగాణలో దంచికొట్టిన వాన.. | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
రాజీపడకుండా పని చేద్దాం lవ్యక్తులు కాదు.. పార్టీయే శాశ్వతంమానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్హుజూరాబాద్ టౌన్/రూరల్, జూన్13:‘పార్టీని వదలి ఎంతో మంది వెళ్తుంటరు.. వస్తుంటరు.. కానీ, పార్టీయే శాశ్వతం. ఇది