సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పవర్లూం మ్యాక్ సంఘాల సంక్షేమ సంఘం ప్రతినిధులు, నేతన్నలుసిరిసిల్ల టౌన్, జూన్ 3: సిరిసిల్లలో నేత బజార్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ హామీ ఇవ�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్చొప్పదండి తహసీల్ కార్యాలయం ప్రారంభంచొప్పదండి, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కే�
దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రంఎమ్మెల్యే సుంకె రవిశంకర్చొప్పదండిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీచొప్పదండి, జూన్ 1: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ
మేయర్ వై సునీల్రావు36వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభంకార్పొరేషన్, జూన్ 1: నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. స్థానిక 36వ డివిజన్�
సీపీ సత్యనారాయణవాహనాలు సీజ్ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గోదావరిఖనిలో లాక్డౌన్ను సీపీ సోమవారం ఆకస్మికంగ
కలెక్టర్తో సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం ఎరువుల కర్మాగారంలో యాజమాన్యం ఇండస్ట్రియల్ నియమ, నిబంధనలు పాటించేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణను �
వరిలో వెంకట్రెడ్డి కొత్త ఒరవడివెదజల్లే పద్ధతిలో వరి సాగుకూలీల కొరతకు చెక్..మిగులుతున్న ఖర్చులుశంకరపట్నం, మే 30:వరిసాగంటే చిన్నగ కనిపించినా దాని వెనుక పెద్ద కథే ఉంటది. విత్తనాలు తెచ్చుడు, మడి కట్టుడు, నా�
బాధితులకు ప్రజాప్రతినిధులు సహకరించాలిపాజిటివ్ వచ్చిన వారు బయట తిరగవద్దుఏసీపీ ఉమేందర్కమాన్పూర్, మే 30: పల్లెల్లో కరోనా కట్టడికే గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని ఏసీపీ ఉమేందర్ తెలిపారు. జూలపల్లి గ్రా�
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిఔట్ ఆఫ్ టర్న్ పద్ధతిలో నిర్మాణం చేయాలని సూచనరాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించినట్లు వెల్లడిప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ర�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి లక్ష్మీపూర్లో గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభంసీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనుల పరిశీలనజగిత్యాల రూరల్, మే 29: మహిళలు ఆర్థిక�
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్పలు అంశాలపై మండల సమావేశంలో చర్చకమాన్ఫూర్, మే 28: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మండల ప్రజా పరిషత్ కార్య�
రాజన్న సిరిసిల్ల : ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ర�