వరిలో వెంకట్రెడ్డి కొత్త ఒరవడివెదజల్లే పద్ధతిలో వరి సాగుకూలీల కొరతకు చెక్..మిగులుతున్న ఖర్చులుశంకరపట్నం, మే 30:వరిసాగంటే చిన్నగ కనిపించినా దాని వెనుక పెద్ద కథే ఉంటది. విత్తనాలు తెచ్చుడు, మడి కట్టుడు, నా�
బాధితులకు ప్రజాప్రతినిధులు సహకరించాలిపాజిటివ్ వచ్చిన వారు బయట తిరగవద్దుఏసీపీ ఉమేందర్కమాన్పూర్, మే 30: పల్లెల్లో కరోనా కట్టడికే గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని ఏసీపీ ఉమేందర్ తెలిపారు. జూలపల్లి గ్రా�
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిఔట్ ఆఫ్ టర్న్ పద్ధతిలో నిర్మాణం చేయాలని సూచనరాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించినట్లు వెల్లడిప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ర�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి లక్ష్మీపూర్లో గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభంసీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనుల పరిశీలనజగిత్యాల రూరల్, మే 29: మహిళలు ఆర్థిక�
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్పలు అంశాలపై మండల సమావేశంలో చర్చకమాన్ఫూర్, మే 28: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మండల ప్రజా పరిషత్ కార్య�
రాజన్న సిరిసిల్ల : ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ర�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డేఎములాడలో చిరంజీవి ట్రస్టు ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభంవేములవాడ, మే27: కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు చిరంజీవి ట్రస్టు ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణదాతగా నిలవడం అభినందనీయమ�
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు80 మందికి కల్యాణలక్ష్మి సాయంధర్మారం, మే27: కరోనా కష్ట కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్�
కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంపావలా వడ్డీకే రూ.18.70 కోట్ల రుణాలు1,247 మంది లబ్ధిదారులకు చేయూతరాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. పావలా వడ్డీ
సేవకు రూపం..ఆపదలో ఉన్నవారికి అభయంలాక్డౌన్తో చిక్కుకుపోయిన ప్రజలకు సాయంసొంతవాహనాల్లో ఇంటికి చేరవేతజమ్మికుంట/ జ్యోతినగర్/ ఫర్టిలైజర్సిటీ, మే 25: నెత్తిన టోపీ.. చేతిలో లాఠీతో కఠినంగా కనిపించే పోలీసుల్ల�
అంజయ్య మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం రాజన్న సిరిసిల్ల, మే 25(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల కలెక్టరేట్/నల్లగొండ/ అర్వపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రింగు అంజయ్య(57) కరోనాతో కన్నుమూశారు. వారం రోజు�