సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ
బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన రామన్నకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా సిరిసిల్ల నియోజకవ�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బ�
B Vinod Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధి కృషి చేస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు మైనారిట�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
Telangana | ప్రకాశ్కు బాల్యం నుంచీ ప్రకృతి అంటే ప్రేమ. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాడు. రోడ్ల వెంబడి, చెట్ల కింద రాలిపడ్డ పద్దెనిమిది లక్షల విత్తనాలను ఏరి.. విత్తన బంతులను తయారు చేశాడు. ప్రకృతి�
Tragedy | ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
Minister Srinivas Goud | సిరిసిల్ల అంటేనే నేతన్న, గీతన్న అని.. ఇద్దరికీ అవినావభావ సంబంధం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో నేత, గీత కార్మికులు అష్టకష్టాలు పడ్డ నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నా
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Midmanair Dam | కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీలో బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆధునిక పాఠశాలల సముదాయ ప్రాంగణాన్ని ప్ర�