అజర్ బైజాన్ దేశంలోని ఓ కంపెనీలో ఉద్యోగాలున్నాయని చెప్పి, తీరా విజిట్ వీసాపై పంపి 23 మందిని మోసం చేసిన నిజామాబాద్ జిల్లా బీంగల్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ సయ్యద్ అశ్వక్ సిరిసిల్ల పోలీసులకు చిక్కాడు. త�
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పంటలను సాగు చేస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రకృతి కూడా పరీక్షిస్తున్నది. బహుళ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలతో చెడగొట్టు వానలు చెడుగుడాడుతున్నాయి. పంట సాయం, రుణమాఫీ వంటివ�
ష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లో�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో జిల్లా కేంద్రంలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి చిరు వ్యాపారికి ఇచ్చిన మాటను నిలబెట్టుక�
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చేరుకు�
Konaraopet | మామిడిపల్లి మహాదేవా శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడితోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరగా అలంకరించారు.
సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ �
సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేం ద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతు లు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వ�
“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తె�
Vemulawada | వేములవాడ ఆలయ కోడెల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేసినా ఆలయ అధికారులు తనకు తెలియకుండానే మూడో దశ కోడెల పంపిణీ ఎలా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్�