Man Rapes neighbour Woman | తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్ను డ్రైవర్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా �
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
డ్రగ్ మాఫియా డాన్ షేక్ ఫైసల్ను ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులను సైతం అరెస్టు చేసి వారి నుంచి 4.62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నార
విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.5కోట్ల విలువ చేసే 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.
డ్రగ్స్ అమ్మే క్రమంలో తాము ఎక్కడా దొరకకుండా వేరే వాళ్ల ఫోన్లను ఉపయోగించడమో లేక అసలు ఫోన్లే లేకుండా వేర్వేరు పద్ధతుల్లో డ్రగ్స్ అమ్మడమో చేస్తున్న వారిని చాకచక్యంగా హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు.
Drugs | తెలంగాణలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్” (EAGLE)
ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని డీఎస్పీ ఆదినారాయణ అన్నారు. డ్రగ్స్, అవినీతి నిరోధంపై చుంచుపల్లి మండలం రామ్ నగర్లోని ఎస్ ఆర్ డీ జీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానిక
ఓఆర్ఆర్ను అడ్డగా చేసుకొని డ్రగ్ విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాను మోకీల పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ బృందంతో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రైల్వే ఉద్యోగి ఉండడం సంచలనంగా మారింది. రైల్వేలో స�
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.