దగ్గు మందులతోసహా సిరప్ ఆధారిత మందుల ఓవర్-ది-కౌంటర్(వైద్యుని ప్రిస్క్రిప్షన్ను లేకుండా నేరుగా కొనుగోలు చేసే) అమ్మకాలను నిలిపివేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఔషధ నియంత్రణ నిబంధనలను సవరించింది.
డ్రగ్స్కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ�
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన పరుగు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఆకుతోట శ్రీనివా
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న ‘యాంటీ డ్రగ్ 3కే రన్’ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్�
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్య�
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే ఓపీయం, పాపిష్ఠ డ్రగ్స్ను స్వా ధీనం చ
రెండు ఔషధాలకు అధిక ధర వసూలు చేశారని ఆరోపణలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)..నాట్కో ఫార్మాకు రూ.4.92 కోట్ల డిమాండ్ నోటీసును జారీ చేసింది.
Man Rapes neighbour Woman | తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్ను డ్రైవర్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా �
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
డ్రగ్ మాఫియా డాన్ షేక్ ఫైసల్ను ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులను సైతం అరెస్టు చేసి వారి నుంచి 4.62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నార
విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.