దౌత్యనీతికి అర్థం లేకుండా పోయింది. అంతర్జాతీయ సంబంధాలకు అర్థం మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా ప్రపంచం చాలా వెనుకకు పోయింది.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ చేదు జ్ఞాపకాలు ఉంటాయి. కొందరిని అవి జీవితాంతం వెంటాడుతూ అంతులేని క్షోభకు గురిచేస్తుంటాయి. అయితే ఈ చేదు జ్ఞాపకాలను మనసు నుంచి చేరిపేయొచ్చని, వాటి స్థానంలో మధుర జ్ఞాపకాలను పునరుద్�
Drugs Supplying To Students | విద్యార్థులు, డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు
Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతుండడం, వీటికి మత్తుకు యువత బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే డ్రగ్స్, గంజాయి పట్టుబ
పండుగల సమయంలోనే తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్పై దా డుల చేస్తున్నదని, మిగ తా సమయంలో పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఈగల్ టీం దాడులపై అనుమానాలు ఉన్నాయని శనివారం ప్రకటనలో పేర్కొన్న�
విలాసాలకు అలవాటు పడిన ఓ ప్రేమ జంట ఈజీమనీ కోసం డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టారు. చివరకు కటకటాల పాలయ్యారు. టాస్క్ఫోర్స్, హెచ్న్యూ విభాగం డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో �
Software Engineer | చిక్కడపల్లిలో పోలీసులు డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుస్మిత అనే యువతి తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది.
Girl Kills Father With Lover | ఒక బాలికకు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ఆ బాలిక ప్లాన్ వేసింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. గాఢ నిద్�
జీవితంలో జరిగిన సంఘటనలు తప్పుదారి పట్టించడంతో డ్రగ్స్ విక్రయదారులుగా మారిన ముగ్గురిని మాసాట్ట్యాంక్ పోలీసులు, టాస్క్ఫోర్స్, హెచ్న్యూ బృందాలతో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్�
Alcohol, Drugs, Affairs | తన భర్తకు మద్యం, మాదకద్రవ్యాలతోపాటు అమ్మాయిలతో సంబంధాలు వంటి వ్యసనాలు ఉన్నాయని గవర్నర్ మనవడి భార్య ఆరోపించింది. వరకట్నం కోసం వేధించడంతోపాటు తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు అత్తింటి వారిపై
గుర్తు తెలియని మాదకద్రవ్యాలను తీసుకున్న ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్�
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోమవ�
పంజాబ్ జైళ్లలోని ఖైదీలు మత్తులో తూగుతున్నారు. గంజాయి, డ్రగ్స్ను ఎవరో ఒకరు సరఫరా చేసి ఉంటారులే.. అనుకొంటున్నారా? కానేకాదు. జైలు గోడలపై పాకే బల్లులే దీనికి కారణం. వివరంగా చెప్పాలంటే..
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�