హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.5కోట్ల విలువ చేసే 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.
డ్రగ్స్ అమ్మే క్రమంలో తాము ఎక్కడా దొరకకుండా వేరే వాళ్ల ఫోన్లను ఉపయోగించడమో లేక అసలు ఫోన్లే లేకుండా వేర్వేరు పద్ధతుల్లో డ్రగ్స్ అమ్మడమో చేస్తున్న వారిని చాకచక్యంగా హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు.
Drugs | తెలంగాణలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్” (EAGLE)
ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని డీఎస్పీ ఆదినారాయణ అన్నారు. డ్రగ్స్, అవినీతి నిరోధంపై చుంచుపల్లి మండలం రామ్ నగర్లోని ఎస్ ఆర్ డీ జీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానిక
ఓఆర్ఆర్ను అడ్డగా చేసుకొని డ్రగ్ విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాను మోకీల పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ బృందంతో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రైల్వే ఉద్యోగి ఉండడం సంచలనంగా మారింది. రైల్వేలో స�
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.
మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రూ.9లక్షల విలువైన 76.77గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీకుష్ను రెండు కేసుల్లో స్వాధీనం చేసకున్నారు.
హైదరాబాద్ శి వారులోని ఫామ్హౌస్లో నిర్వహించిన పార్టీలో ఏపీలోని ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్కుమార్యాదవ్తో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే, మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వగా ముగ్గురిని రిమా�
Telangana | రాష్ట్రంలో డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా గత రెండేండ్లలో ఇది మరింత ముదిరి విశృంఖల రూపం దాల్చడంతో సింథటిక్ డ్రగ్స్కు తెలంగాణ హాట్స్పాట్గా మారిందని ఈ ఏడాది జనవర�
గ్రేటర్ పరిధిలోని వేర్వేరు చోట్ల గంజాయి, ఓజీ కుష్, బంగ్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఏడుగురిని ఆబ్కారీ శాఖకు చెందిన ఎస్టీఎఫ్ పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి 5.4గ్రాముల విదేశ