Woman Tries to Kill Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అతడికి మత్తు మందు ఇచ్చి బ్యాట్తో కొట్టింది. ఇంట్లోనే గోతి లాంటి నిర్మాణంలో పాతిపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే కూలీలకు అనుమానం రావడంతో పోల�
మండలంలోని కొండమడుగు శివారులో డ్రగ్స్ తయారీ, రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్తో పాటు డ్రగ్స్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను �
మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ‘10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ’ మెగా ప్రచార క�
రాజన్న సిరిసల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కిరాణా దుకాణాలు,
యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నేటి యువత మాదక ద్రవ్యాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకుండా, విద్యనే ఆయుధంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ రాములు సూచించారు. మండల కేంద్రం ఎర్రుపాలెంలోని ఎస�
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�
Saudi Prince : లండన్లోని ఒక లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 25న జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆలస్యంగా వెలుగుచూశాయి.
మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్ అధికారి ముంబైలో కొంతమంద�
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుప�
ఆదిలాబాద్ పట్టణంలో కెమికల్ అండ్ డ్రగ్స్ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. సోమవారం సాయంత్రం ఏఆర్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ఎస్పీ అఖిల్ మ