Ganja | విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుందని తాండూర్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నార�
హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్మెంట్ (ఈగల్) గుర�
Drugs | హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీ�
పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మిషన్ పరివర్తన, బాలల సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త వంగల శ్యామల మాట్లాడుతూ యువత �
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర�
Drugs | మత్తు పదార్థాల సేవనంతో జీవితం నాశనమవుతుందని వరంగల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ డీఎస్పీ రమేష్ బాబు అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్ల�
పశ్చిమ బెంగాల్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.5లక్షల విలువ చేసే 66గ్రాముల బ్రౌన్ షుగర్(హెరాయి�
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈనెల 1నుంచి వారం రోజులపాటు స్పెషల్డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నగరంలోని వేర్వేరు చోట్ల నిర్వహించ
Drugs | పిల్లలు, పెద్దలు ఎవరూ కూడా మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని.. ప్రజలు అందరూ కలిసి కట్టుగా మన దౌల్తాబాద్లోకి ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించకుండా పోరాడాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సిఐ షేక్ లతీ�
విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్ధన్ సూచించారు.
డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి నాయక్, మల్లం మహేశ్ అన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ని
డ్రగ్ పెడ్లర్లు ఆయుధాలు వినియోగిస్తున్నారనే విషయంలో కొంత అనుమానం ఉండేదని, కానీ తాజాగా ఘటనలతో పెడ్లర్లు ఆయుధాలు వాడుతున్నట్లుగా గుర్తించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు.