Drugs | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలపై నివారణ కోసం మండలం కేంద్రంలోని టీ షాపులు, పాన్షాపులు, కిరాణాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్�
Drugs Combustion | ఎన్డీపీఎస్ యాక్ట్లోని నియమ నిబంధనల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, ఎండీఎంఏను ఈ రోజు దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ �
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేక వాటిని ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్తోసహా 23 దేశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Eagle Team Raids | బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పలువురు సినీ ప్రముఖులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ను (Excise Constable) టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టుబుల్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు.. ఇన్స్�
KTR | సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హై�
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ బృందాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా రూ.వేల కోట్ల మాల్ను సీజ్ చేసేవరకూ మనోళ్లు ని
Drugs | హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది అనడానికి ఈ ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఏకంగా కోట్ల రూపాయాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది.