విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
Drugs | మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు.
తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు డ్రగ్స్ నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ అదేశాల మేరకు..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శిం�
యువత డ్రగ్స్కు ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకోవద్దని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నోముల విజయకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోప�
Drugs | నర్సాపూర్ ఎక్సైజ్ పరిధిలోని తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి -44 టోల్ ప్లాజా వద్ద శనివారం రాజస్థాన్ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.
మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే క్రికెట్కు డ్రగ్స్ మహమ్మారి మళ్లీ షాకిచ్చింది. ఆ జట్టు మాజీ సారథి సీన్ విలియమ్స్ డ్రగ్స్కు బానిసై జట్టు నుంచి శాశ్వతంగా దూరమయ�
నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో డాక్టర్ తన స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు.
హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ డాక్టర్ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్ డెన్గా మార్చిన డాక్టర్ జాన్పాల్.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉకుపాదం మోపాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువ�