గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�
Saudi Prince : లండన్లోని ఒక లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 25న జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆలస్యంగా వెలుగుచూశాయి.
మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్ అధికారి ముంబైలో కొంతమంద�
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుప�
ఆదిలాబాద్ పట్టణంలో కెమికల్ అండ్ డ్రగ్స్ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. సోమవారం సాయంత్రం ఏఆర్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ఎస్పీ అఖిల్ మ
ఒరిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి వ్యాపారం చేస్తున్న గంజాయి డాన్ బజరంగ్ రేణుక బాయ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 14.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీ�
Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
Drugs | కేరళ రాష్ట్రం (Kerala state) త్రిస్సూర్ జిల్లా (Trissur district) లో భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ (Synthetic Drugs) సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యత
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాదకద్రవ్యాల (యాంటీ డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కా�