యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే
ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 5కే, 10కే, 21కే హాఫ్ మారథాన్ రన్కు హాజరైనట్లు ఖానాపూర్ రన్నర్ (21కి 3rd విజేత) డాక్టర్ ఐలినే
Drugs | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి రోజు నగరం నలుమూలల ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్న�
అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు
Drugs | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలపై నివారణ కోసం మండలం కేంద్రంలోని టీ షాపులు, పాన్షాపులు, కిరాణాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్�
Drugs Combustion | ఎన్డీపీఎస్ యాక్ట్లోని నియమ నిబంధనల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, ఎండీఎంఏను ఈ రోజు దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ �
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేక వాటిని ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్తోసహా 23 దేశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Eagle Team Raids | బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.