జీవితంలో జరిగిన సంఘటనలు తప్పుదారి పట్టించడంతో డ్రగ్స్ విక్రయదారులుగా మారిన ముగ్గురిని మాసాట్ట్యాంక్ పోలీసులు, టాస్క్ఫోర్స్, హెచ్న్యూ బృందాలతో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్�
Alcohol, Drugs, Affairs | తన భర్తకు మద్యం, మాదకద్రవ్యాలతోపాటు అమ్మాయిలతో సంబంధాలు వంటి వ్యసనాలు ఉన్నాయని గవర్నర్ మనవడి భార్య ఆరోపించింది. వరకట్నం కోసం వేధించడంతోపాటు తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు అత్తింటి వారిపై
గుర్తు తెలియని మాదకద్రవ్యాలను తీసుకున్న ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్�
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోమవ�
పంజాబ్ జైళ్లలోని ఖైదీలు మత్తులో తూగుతున్నారు. గంజాయి, డ్రగ్స్ను ఎవరో ఒకరు సరఫరా చేసి ఉంటారులే.. అనుకొంటున్నారా? కానేకాదు. జైలు గోడలపై పాకే బల్లులే దీనికి కారణం. వివరంగా చెప్పాలంటే..
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
Drugs | మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు.
తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు డ్రగ్స్ నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ అదేశాల మేరకు..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శిం�
యువత డ్రగ్స్కు ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకోవద్దని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నోముల విజయకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోప�
Drugs | నర్సాపూర్ ఎక్సైజ్ పరిధిలోని తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి -44 టోల్ ప్లాజా వద్ద శనివారం రాజస్థాన్ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.