మీ పిల్లలు రేవ్ పార్టీలకు వెళ్తే మీరేం చేస్తున్నారు.. మత్తు పదార్థాలు వాడే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? అని ఇటీవల రేవ్ పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్�
Rave Party | రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
నగర శివారులోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. ఓ వైపు ఎస్వోటీ పోలీసులు మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంతో నార్కోటిక్ పోలీసులు రంగంలోక�
రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీ�
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
డ్రగ్స్కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. ఏఎం సీ గ్రౌండ్లో గురువారం యువకులకు టూ టౌన్ ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిం�
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్రంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అ�
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా