ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నైజీరియన్తోపాటు మరో వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి 60 గ్రాముల మ�
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�
అద్దెకు తీసుకున్న ఇంటినే ల్యాబరేటరీగా మార్చి డ్రగ్స్ తయారు చేస్తున్న విదేశీ సభ్యుల ముఠాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.200 కోట్ల మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ
Drugs Seized: శనివారం సీజ్చేసిన డ్రగ్స్ విలువ 25వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్ విలువ అంచన వేయడానికి 23 గంటల సమయం పట్టిందన్నారు. ఈ కేసులో ఓ పాక్ వ్యక్తిని
దేశంలో పెద్దమెత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 12 వేల కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
నిషేధిత మాదకద్రవ్యాన్ని విక్రయించే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు, మేడ్చల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం మేడ్చల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ సామల వెంకట్ రెడ్డి వివరాలు వెల
మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి �
మహిళలు, డ్రగ్స్ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరగాడిని ఎట్టకేలకు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ), మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున
కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించి�
:ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్సై శంకర్ అన్నారు. శనివారం చిట్టాపూర్లో మత్తుపదార్థాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సుఖనిద్రతో సుదీర్ఘ జీవితం , మంచి నిద్ర గుండె, శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన దీర్ఘాయుష్షుకు కూడా సహాయకారి అవుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీ సంయుక్తంగ
గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయ�