కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శ
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. యువత వినాశనానికి కారణమయ్యే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను తెలంగాణ పోలీసులు సమర్థవంగా అడ్డుకుంటున్నారని అభ�
ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాలైన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సైబర్క్రైమ్, మాదక ద్రవ్యాల ముప్పును గుర్తిస్తూ వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీస్ కమిషన�
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు
Drugs | హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ
Telangana | కొత్త ఏడాది వేడుకల దృష్ట్యా డ్రగ్స్, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే 14 బృందాలతో
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుక