హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్పై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటం బాంబు కంటే డ్రగ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. డీజీ లేదా అడిషనల్ డీజీ స్థ
Drugs | గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద షాద్నగర్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
డ్రగ్స్కు అలవాటు పడ్డవారు మొదట్లో ైస్టెల్ కోసం తీసుకునే వారే ఉంటున్నారు. ఆ తరువాత అప్పుడప్పుడు దానిని టేస్ట్ చేస్తూ.. నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో కొందరు మధ్యలోనే మానుకొని బయటపడుతున్నా.. �
డ్రగ్స్ గుర్తింపునకు పోలీసులకు అత్యాధునిక పరికరాలు ప్రతి జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధక సెల్ ఏర్పాటు మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో సీఎస్ హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాదక ద్రవ
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు.
పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి..విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. ఆయన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్లో జరుగుతున్న రేవ్ �
పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి..విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతో
చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు య
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ�