సే ఎస్ టూ లైఫ్ - సే నో టూ డ్రగ్స్' అంటూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్న్యాబ్) నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో రెండో రోజు వివిధ కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల�
డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఏఎన్బీ) మత్తు నిషాను వదిలిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో ఏర�
డ్రగ్స్కి అందరూ దూరంగా ఉండాలి...మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే అదే డెత్ సెంటన్స్.. చాలా సార్లు డ్రగ్స్ తీసుకోమని నన్ను అడిగారు.. విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉంది.. దాన్ని అనుభవించండి...సే నో టూ డ్రగ్స్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో (Narsingi) డ్రగ్స్ (Drugs) కలకలం రేపుతున్నాయి. సన్సిటీ (Sun city) వద్ద డ్రగ్స్ తీసుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద లభించిన 5 గ్రాముల ఎండీఎంఏ డ్ర�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
KP Choudary | హైదరాబాద్ : కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేపీ చౌదరి నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కొకైన్ విక్రయిస్తుండగా అతన్ని పోలీసులు అదు�
హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad) పరిధిలో మరోసారి మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న ‘కబాలి’ (Kabali) చిత్ర నిర్మాత కేపీ చౌదరిని (KP Chowdary) సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుక
మణిపూర్లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.
డ్రగ్స్ వల్ల తలెత్తే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వర్సిటీల్లో యాంటి డ్రగ్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వాన్ని సంప్రదించి ఓ నిర్ణయం త
ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నైజీరియన్తోపాటు మరో వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి 60 గ్రాముల మ�
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�
అద్దెకు తీసుకున్న ఇంటినే ల్యాబరేటరీగా మార్చి డ్రగ్స్ తయారు చేస్తున్న విదేశీ సభ్యుల ముఠాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.200 కోట్ల మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ
Drugs Seized: శనివారం సీజ్చేసిన డ్రగ్స్ విలువ 25వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్ విలువ అంచన వేయడానికి 23 గంటల సమయం పట్టిందన్నారు. ఈ కేసులో ఓ పాక్ వ్యక్తిని
దేశంలో పెద్దమెత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 12 వేల కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
నిషేధిత మాదకద్రవ్యాన్ని విక్రయించే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు, మేడ్చల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం మేడ్చల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ సామల వెంకట్ రెడ్డి వివరాలు వెల