ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాలైన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సైబర్క్రైమ్, మాదక ద్రవ్యాల ముప్పును గుర్తిస్తూ వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీస్ కమిషన�
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు
Drugs | హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ
Telangana | కొత్త ఏడాది వేడుకల దృష్ట్యా డ్రగ్స్, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే 14 బృందాలతో
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుక
Hyderabad | హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. రూ. 50 కోట్ల విలువైన 25 కిలోల డ్రగ్స్ను సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. మెఫిడ్రిన్ తయారు చేసే 2 ల్యాబ్లను అధికారులు
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర