హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
Teen Dies of Drugs Overdose | ఒక వ్యక్తి థ్రిల్ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శివారు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయి. బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతు న్నాయి. దీంతో శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని యువత, విద్యార్థులు వాటిని తీస�
దేశంలో అతిపెద్ద డ్రగ్స్ (Drugs) లింక్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి పిల్స్ (Extosi Pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�
ఢిల్లీ నుంచి అక్రమంగా మందులు తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న పలు దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా మందులు తెచ్చి 40 శాతం డిసౌంట్
రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పాతబ�
గుజరాత్ తీరంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్బందర్కు 350 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో సోమవారం రాత్రి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్తో పాక్ పడవ ఒకటి �
గుజరాత్ తీరంలో 3,300 కేజీల మత్తుపదార్థాలను నార్కోటిక్స్ అధికారులు సీజ్చేశారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టబడడం దేశంలోనే తొలిసారి. ఇరాన్ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అ�
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ (Radisson Hotel)హోట్ల్లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కట్టుబడి పని చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ 3వ బెటాలియన్లో ఆయుధ కర్మాగారం, క్యాంటిన్, మ�
బైక్పై డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల విలువజేసే ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.