యువత.. యాంటీ డ్రగ్స్ వారియర్లుగా నిలవాలని ఖమ్మం సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా జిల్లా పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఖమ�
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్గా మారాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాట
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్య�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. బుధవారం అంతార్జతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్�
విలువలు ఉండవు. వలువలు ఉండీ ఉండవు. షరతులు అస్సలే ఉండవు. చిత్తుగా తాగుతూ.. మత్తుగా ఊగుతూ.. డ్రగ్స్లో జోగుతూ.. ఇదీ రేవ్ పార్టీ కల్చర్. డబ్బుపట్టిన మనుషుల ఆగడాలకు ఇది అడ్డా! బహిరంగ సరసాలకు నర్తనశాల.
Drugs | రాష్ట్రంలో డ్రగ్స్ను(Drugs) నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలువాటుపడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నా�
బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు వినియోగదారులను టీజీ-న్యాబ్, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.53లక్షల విలువ చేసే 12.72 గ్రాముల ఎండీఎంఏను స్వాధీ
జిల్లాలో గంజాయి, డ్రగ్స్తోపాటు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. 2016 బ్యాచ్కు చెందిన శరత్చంద్ర పవార్ మంగళవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం�
బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక�
Drugs | డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(V