ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూర్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం చంగముల్ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా త
డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకు�
మాదాపూర్లో పట్టుబడిన రేవ్ పార్టీ నిందితుల సమాచారం మేరకు ఎస్ఆర్నగర్లోని వెంకట్ బాయ్స్ హాస్టల్పై దాడి చేయగా ముగ్గురు డ్రగ్స్ ముఠా నిందితులు పట్టుబడ్డారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైర�
Hyderabad | హైదరాబాద్లోని చార్మినార్ జోన్-VI పరిధిలో 76 మందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మల్టీ జోన్ II ఐజీపీవీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ VI పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికా�
‘మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి..
మీ పిల్లలు రేవ్ పార్టీలకు వెళ్తే మీరేం చేస్తున్నారు.. మత్తు పదార్థాలు వాడే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? అని ఇటీవల రేవ్ పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్�
Rave Party | రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
నగర శివారులోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. ఓ వైపు ఎస్వోటీ పోలీసులు మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంతో నార్కోటిక్ పోలీసులు రంగంలోక�
రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీ�
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
డ్రగ్స్కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల