ఢిల్లీలో బుధవారం పట్టుబడిన రూ.5,600 కోట్ల డ్రగ్స్ వెనుక ప్రధాన సూత్రధారి అయిన తుషార్ గోయల్ కాంగ్రెస్ నేత అని, ఆయన ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ మాజీ చైర్మన్ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘రాహుల్ ప్రేమ దు�
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
పాఠశాలల సమీపంలో జంక్ఫుడ్, మత్తుపదార్థాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్ఫుడ్స్ విక్రయాలు జరుపొద్దని, డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందన�
దేశంలో పారాసిటమాల్, పాన్ డి, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిక్ సహా 50కి పైగా మందులు నాసిరకంగా ఉన్నాయని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) తాజా నివేదిక వెల్లడించింది.
Jr NTR | డ్రగ్స్ రహిత (Drugs) సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వా�
నడిగడ్డలో రోజురోజుకూ యువత పెడదారిపడుతున్నది. మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటుపడడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తెలిసీతెలియని వయస్సులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. కానీ వారు చేస్తున్న ప
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు...ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్�
Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్గా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్ను �
పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బుధవారం తెల ంగాణ పోలీసు �
Gachibowli | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ మత్తుకు కేరాఫ్ అడ్రస్గా మారిన నగరంలోని పలు పబ్బులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్లో ఉన్న కో�
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.