Snakes | హైదరాబాద్ నగరంలోని ఓ పోలీస్స్టేషన్లో నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. స్టేషన్లో తిరుగుతున్న పాముపిల్లలను చూసి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్స్�
KTR | షాబాద్లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వ
RS Praveen Kumar | మే 8వ తేదీని బండి సాయి భగీరథ్ను జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి... ఇక్కడ కూడా మే 16న వాడు జైలుకు పోకుండా చూసిర్రు. అంటే పోక్సో నిందితులంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి అని షాబాద్ హత్యకేసుల న�
KTR | ఈ దేశంలో, రాష్ట్రంలో శీలపరీక్షలు ఎవరికన్నా పెట్టాల్సింది ఉంటే అది రేవంత్రెడ్డికి.. ఎందుకంటే ఆయన లాగా మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
KTR | ఒక్క ఎన్నికల్లో అన్ని అబద్ధం మాటలు చెప్పిప్రజలను గోల్మాల్ చేసి దొంగోట్లతో గెలిచినవ్ నువ్వు. తెలంగాణ ప్రజల మీదికి తుపాకి తీసుకుపోయిన నీకే ఇంతుంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలేనని బీఆర్ఎస్ వర్కిం�
KTR |ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్�
సిద్ధాపూర్లో డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా శుక్రవారం వైఎంతండా, పుల్లిచర్లకుంటతండాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీ తీశారు. మరోవైపు సిద్ధాపూర్�
చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. �
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్రోడ్డుపై ప్రజాభద్రతను మెరుగుపరచడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం కీలక సమావేశం నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా�
సిద్ధాపూర్ గ్రామాన్ని మనమే రక్షించుకుందామని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు ప్రభుత్�
నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస
అల్వాల్ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చొరవతో అల్వాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక�
హాస్పిటల్ పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడంలో ‘సిక్స్ సిగ్మా’ విధానం కీలక పాత్ర పోషిస్తుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో, సిక్స్ �
కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో ముత్తుట్ ఫైనాన్స్లో మేనేజర్గా ప్రియాంకరెడ్డి గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నది. ముత్తుట్ ఫైనాన్స్కు గోల్డ్లోన్ కోసం వచ్చే వినియోగదారుకు ఈ సంస్థలో తాకట్టు పెట్టిన బ�