Sri vasavi Kanyaka Parameswari | విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని
డబ్లిన్లో ఘనంగా శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో అత�
ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహించే ఇంటింటి సర్వే (ఎస్ఐఆర్) కార్యక్రమం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పద్మారావు గౌడ్ అన్నారు.
ఉస్మానియా పీ.జీ విద్యార్థి డాక్టర్ కట్రావత్ సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ
KTR | రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పాలమూరు బిడ్డ.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి ఏం లాభం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. నీ నాగర్కర్నూల్లో పాలమూరులో ఇయ్యళ్ల రైతులు �
KTR | ఆమనగల్ మున్సిపల్ పీఠం ఓటమి విషయంలో ఎవరి పేరు నేను చెప్ప కానీ మన నాయకుల అనైక్యత వల్లే ఓడిపోయినం అండ్ల అనుమానం ఏం లేదు.. ఇందులో సిగ్గుపడేది ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KomatiReddy Rajagopal reddy | తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లా అవుతది. ఈ విషయాన్ని నేను తీవ్ర బాధతో చెప్తున్నా. కవిత చాలా తప్పు మాట్లాడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ�
ktr | అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎన్నికలు రాగానే ప్రజలు అయోమయానికి గురికావొద్దు. గందరగోళంలో ఓటేస్తే ఆగం అవుతారని కేసీఆర్ చెప్పారు. అధికారం రావడం పోవడం రోటీన్గా జరిగేదే. పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస�
Hyderabad | నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట సోమవారం రాత్రి బాస్లింగ్ ఘటనతో ఉలిక్కిపడింది. కోకాపేట ప్రీమియర్ ఆసుపత్రి వెనకాల గోద్రెజ్ నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఓ భారీ వెంచర్ నిర్మాణ పనుల్లో భాగం�
వాట్సాప్లో పరిచయం అయిన ఓ మహిళ తాను ఒంటరి మహిళనని, వ్యాపారం చేసుకుంటూ అదనంగా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నానంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 18.36 లక్షలు టోకరా వేసింది.
పెట్రోల్ కొరతతో జనం బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కొన్ని చోట్ల ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకక భారీ క్యూ�
లిఫ్ట్ అడిగిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వారిలో ఓ విద్యార్థిని ఫోన్ లాక్కుని నలుగురు యువకులు పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.