హైదరాబాద్ మెట్రో సేవలపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బోగీల్లో విపరీతమైన రద్దీ, మరోవైపు మౌలిక వసతుల లోపంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు వేగంగా చేరుకో
గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ వీధి దీపాల సరఫరా, నిర్వహణ టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును ఓ నిర్దిష్ట సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు టెండర్ నిబంధనలను �
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో రోడ్ల పరిస్థితి రోత పుట్టిస్తోంది. అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నగరవాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. గమ్యం చేరాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో చికుకోవాల్సి�
బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
క్యూర్ పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇతర రుసుముల చెల్లింపులో 25 శాతం భారీ రాయితీని గడువును మళ్లీ పెంచింది. దరఖా�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్�
ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి అత్యంత కీలకమైన జాతీయ రహదారి 44పై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు నిత్యం లక్షలాది సంఖ్యలో వాహనాలు సాగించే ఈ మార్గంల�
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 2నుంచి 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జ�
పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మలక్పేట పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హిం�
రాంకీ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ చేపడుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూని�
వాయుగుండం ప్రభావంతో శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు కూకట్పల్లిలోని హైదర్నగర్లో 1.5సెం.మీలు, జింఖాన, బోయిన్పల్లి, రహ్మత్నగర్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమ�
మహానగరంలో తెరుచుకుని ఉన్న నాలాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ (టీహెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పేదల సొంతింట కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన 60 శాతం ఇండ్లను నిజమైన అర్హు