పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్ర�
ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్పల్లి శేషాద్రినగర్లోని తన కార్యాలయంలో బ�
ఈ సందర్భంగా ఆమె గ్రామస్తుల తరఫున కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్షాంక్షించారు. అలాగే, జనవాడ ప్రభుత్వ పాఠశాలను దత్తత త
అతివేగంగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన జనసేన నేత కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద లైఫ్ైస్టెల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) సహో�
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ అధ్యక్షతన, భూసేకరణ యంత్రాంగం, బాధితులు, జేఏసీ నాయకులతో సమావేశం జరిగింది. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వివరిస్తూ, న్యాయమైన పరిహారం కో�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశాబ్దాలుగా స్వయం ఉపాధి పొందుతున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్న రాంకీ సంస్థ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ, స్వచ్ఛ ఆటో టిప్పర్�
మూసీ నది పునరుద్ధరణ పేరిట చేపడుతున్న అభివృద్ధి పనులు వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. అటవీ శాఖ చట్టాలను తుంగలో తొక్కి.. భారీ నిర్మాణ కార్యకలాపాలతో జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలోని మృగవని జాతీయ పార్కు మన�
బౌరంపేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విషసర్పాలకు నిలయంగా మారుతున్నదని పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారం రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు పాఠశాల ప్రాంగణంలో పాములు కనిపించడ�
కలుషిత నీటి కారణంగా మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. మూడుచింతలపల్లిలోని కొల్తూర్ పెద్ద చెర�
ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు సిద్ధా పూర్ గ్రామంలో వద్దే..వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. సిద్ధ్దాపూర్లోని సర్వేనంబర్లు 252, 278, 361లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో కల్తీ మసాలా తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశాయి. పక్కా సమాచారంతో మేడిపల్లి శ్రీనివాసనగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్
Polytechinc Student | అబ్దుల్లాపూర్ మెట్లో రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు వద్ద విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో తోపులాటలో గాయాలైన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దౌర్జన్యం ఎలా
Konda Surekha | నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతానంటూ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా.. మంత్�