Sherilingampally | పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి విజయానికి శ్రమించిన వారిని పక్కనబెట్టి, గతంలో కాంగ్రెస్ అభ్యర్థ
Hyderabad | హైదరాబాద్లోని సనత్నగర్లో మహిళా పైలట్కు వేధింపులు కలకలం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్
కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో అధికార�
ట్రాన్స్పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.
బంజారాహిల్స్లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పాలనలో గ్లోబల్సిటీ అయిన హైదరాబాద్ నరకప్రాయంగా మారుతోందని కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన మౌ
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్�
రాంగ్రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన జీహెచ్ఎంసీ అధికారిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని పార్క్ హయత్�
నగర శివారులోని ఓ మామిడి తోటలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈగల్ ఫోర్స్ టీం దాడులు నిర్వహించి డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చ�
ఉప్పల్ స్కైవాక్లో ఓ యువకుడు చిక్కుకుపోయిన ఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్కు చెందిన రాహుల్ (20) ఉప్పల్లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఉప్పల్లోని ఎన్�