తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 60 శాతంపైగా యువత ఉండటం ఆందోళనకర విషయమని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ వెల్లడించింది. ఇందులో చాలావరకు మాదకద్రవ్యాల బారినపడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని �
మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విద్యార్థులు, యువతకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్�
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
రాజధానిలో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ�
‘మీ ఫోన్ నంబర్తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్నేరగాళ్లు..లక్షలు కా
సమాజాన్ని పట్టిపీడిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ యుద్ధం ప్రకటించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఆపరేషన్(మిషన్) పరివర్తన్ పేరుతో ప్రత్
ఎందరినో పతనం చేసిన గంజాయి కిక్కు ఇప్పుడు యువతనూ వదలడం లేదు. చదువు కోసం పట్టణాలకు వచ్చిన విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కొత్త మత్తుకు అలవాటుపడుతున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూర్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం చంగముల్ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా త
డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకు�
మాదాపూర్లో పట్టుబడిన రేవ్ పార్టీ నిందితుల సమాచారం మేరకు ఎస్ఆర్నగర్లోని వెంకట్ బాయ్స్ హాస్టల్పై దాడి చేయగా ముగ్గురు డ్రగ్స్ ముఠా నిందితులు పట్టుబడ్డారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైర�
Hyderabad | హైదరాబాద్లోని చార్మినార్ జోన్-VI పరిధిలో 76 మందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మల్టీ జోన్ II ఐజీపీవీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ VI పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికా�
‘మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. మేం చెప్పినట్లు చేయకపోతే.. మహారాష్ట్ర మాజీ సీఎంకు సంబంధించిన ముఠాతో సంబంధాలున్నాయంటూ కేసులు నమోదు చేస్తాం’.. అంటూ ఓ గృహిణిని బెదిరించి..