విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2
ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో జరుగుతున్నది ఆటవిక పాలన. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగడుతున్న కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్ర
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హుమాయున్గర్లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు దాడులు నిర్వమించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశా�
నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను, అలవాట్లను నిత్యం గమనిస్తూ ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార�
రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు వారి కదలికలను గమనించాలని, వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు ఆదేశ�
గుజరాత్లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగ�
Drugs | అక్రమంగా డ్రగ్స్(Drugs) విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ(Green Pharma City) పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�
గుజరాత్లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2,000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ను రమేశ్ నగర్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గత వారమే ఢిల్లీలో రూ.5,600 కోట్ల విల�
రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం నార్కోటిక్ బ్యూరోకు స్పెషల్ పోలీసు విభాగం నుంచ
గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
drugs seized | డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద